IMG 20250411 WA0006

“T” Culture for Beauty Fest.

Telangana Tourism Secretary, Smt. Smita Sabharwal, IAS, chaired a high-level review meeting today at Secretariat to oversee preparations for the upcoming Miss World festival to be held in May and the much-anticipated Kakatiya Heritage Tour and Warangal Tour for Miss World contestants on 14th May.The meeting focused on ensuring seamless arrangements to showcase Telangana’s rich…

Read More
allam c

“అల్లం”సర్ అప్పుడేం చేశారు ?

పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం…

Read More
IMG 20250408 WA0000

Should Hang “Them”…

The Telangana High Court has upheld the death sentences awarded to five convicts in the 2013 Dilsukhnagar twin bomb blasts case. The explosions, which occurred on February 21, 2013, in Hyderabad’s bustling Dilsukhnagar area, resulted in the deaths of 18 people and injuries to 131 others. Case Background Incident Details: On the evening of February…

Read More
hcu c cf

నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!

అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక  తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి…

Read More
cong brs c

బలమైన ప్రభుత్వం – తెలివైన విపక్షం

తెలంగాణ ప్రజలకు ఉద్యమ ముసుగు వేసి పదేళ్ల పాటు అరాచక పాలన సాగించారు. మడకశిర కుటుంబం దుబాయ్ లోని “బుర్జ్ ఖలీఫా” శిఖరానికి ఎదిగింది. నీటి పేరు చెప్పి, కార్ల రేసులు చూపి, మద్యం మత్తు ఎక్కించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అవినీతి,అక్రమాలకు పోలీసులనే దొంగల ముఠాగా మార్చారు… ఇవీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (భారాస) పై బహిరంగంగా వెల్లువెత్తిన ఆరోపణలు, పదేళ్ళూ తెర…

Read More
IMG 20250128 WA0013

జాతీయ పోటీలకు మిథాలీ..

హైదరాబాద్ లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న మిథాలీ అగర్వాల్ త్వరలో జరగనున్న జాతీయ స్థాయి మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా తెలంగాణ – 2025 పోటీలో అండర్ 40 కేటగిరీలో మిథాలీ మూడో రన్నర్-అప్‌గా నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీలలో 32 మంది పోటీ పడ్డారు.మిథాలీ తన…

Read More
IMG 20250123 WA0017

Big Investments for “Rising”..

“Telangana Rising delegation”, led by Chief Minister A.Revanth Reddy concluded its highly successful Davos trip on Thursday with a total investment of Rs. 1,78,950 crore (INR One Lakh Seventy Eight Thousand Nine Hundred Fity crore), which will create 49,550 jobs..The biggest individual investments breakup broadly includes Amazon (AWS) – Rs. 60,000 crore, Sun Petrochemicals –…

Read More
jnj sup2 c copy

అంతిమ తీర్పు – అయోమయం..!

భారత రాజ్యాంగం…బ్రిటిష్ పాలకుల మూలాలు ఉన్న దీన్ని, అందులోని అధికరణలను ప్రతీ భారతీయుడు నేటికీ విధిగా అనుసరించాల్సి ఉంది. ప్రతీఒక్క నిబంధనల్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యంలో తప్పదు.దేశ పౌరుల గౌరవాన్ని, తప్పు, చెడులను పర్యవేక్షిస్తూ గాడిన పెట్టే బాధ్యత దేశంలో న్యాయ వ్యవస్థది. దానికి అందరూ తలవంచక తప్పదు. విశాలమైన న్యాయ శాస్త్రంలో తలపండిన మూర్తులు చెప్పిందే శిరోధార్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదే రాజ్యంగం దేశ పౌరులు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు ప్రశ్నించే…

Read More
jail power cf

అరెస్టు ఐతే “అధికారమే”..!

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…

Read More
images 59

చిన్నబోయిన కవితక్క “బతుకమ్మ”

“బతుకమ్మ తల్లి”…ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాలుగా బతుకమ్మ పండుగ, పెత్తరామవాస్య గురించి తెలియని వారు ఉండరు. కానీ, దశాబ్ద కాలంగా బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సొంతమైంది. పొరుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ కి పెదవి విరుపై, దుబాయ్ వంటి దేశాల్లో షేక్ సాహెబ్ ల బురుజులకు అలంకరణలు తెచ్చి పెట్టింది. ఆస్ట్రేలియాలో అమోఘంగా పూజలు అందుకుంది. నిజంగా “అమ్మ” ఖ్యాతి అభినందనీయమే. అందుకు కోటి రీతుల పూలతో అలంకరించి కొనియడాల్సిందే. ఇదంతా తెలంగాణలో భారత రాష్ట్ర…

Read More
IMG 20240904 WA0035

“బెస్ట్ మాస్టర్ “

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావు స్థానం పొందారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. ఆయన ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి,…

Read More
IMG 20240902 WA0016

It’s a national calamity..

Chief Minister of Telangana Revanth Reddy urges Prime Minister Narendra Modi to declare rain fury in Telangana as National Calamity. He appeals to Modi to visit flood effected areas in Telangana. Ex-gratia of Rs 4 lakhs increased to Rs 5 Lakhs to the kin of deceased in the floods. Compensation for cattle loss enhanced to…

Read More
IMG 20240819 WA0024

మీ సహకరం అజరామం..

హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని సీఎం తెలిపారు.గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం…

Read More
IMG 20240815 WA0032

“స్కిల్” ఛైర్మన్…

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ ఛైర్మన్ గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. అదేవిధంగా ప్రముఖ విద్యా వేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా, కో-చైర్మన్‌ హోదాలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరూ ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆనంద్ మహీంద్రా…

Read More