table

ఆటలూ ముఖ్యం..

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా…

Read More
pention

వెయ్యి పెరిగింది…

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు…

Read More
kailash cf

గ్రేట్ పోలీస్…

దేశంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శప్రాయంగా నిలిచారని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ అన్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైలాష్ మాట్లాడుతూ విధుల పట్ల నిబద్దత, అంకితభావం పోలీసు అధికారుల్లో ఎలా ఉంటుందో ఒక పోలీస్ అధికారి తనయుడిగా తనకు తెలుసునని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో మనవ అక్రమ రవాణా నుంచి మహిళలు, పిల్లలను రక్షించేందుకు జరగుతున్న పోలీసింగ్…

Read More
snake

పప్పులో పాము…

కష్టపడి పనిచేసేది బుక్కెడు తిండి కోసమే. అదీ ఇంట్లో సమయం లేకపొతే హోటళ్ళను అశ్రయిస్తాం. అక్కడైన సరైన భోజనం దొరుకుతుందా అంటే నమ్మకం లేదు. హోటళ్ళు వడ్డిస్తున ఆహార పదార్ధాలలో ఇప్పటి వరకు బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులను మాత్రమే చూసాం. కానీ, ఒక క్యాంటిన్ లోని ఆహారంలో ఏకంగా పాము వచ్చింది. తిండి విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు. వివరల్లోకి వెళ్తే, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)…

Read More
bodrayi

దీవించు తల్లీ…

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లిలో గ్రామా దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో ఉన్న బొడ్రాయి స్థానంలో కొత్తగా దేవతను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమం కోసం గత మూడు రోజులుగా నారపల్లి లో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం జరిగిన విగ్రహ ప్రతిష్టకు పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డు హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు.

Read More
sagar

సాగర్ నిడుతోంది..

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండి పోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు దాటినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Read More
cs shanti

అప్రమత్తం…

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ,  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో వర్షాలు తగ్గి అక్కడ నుండి వరద ప్రవాహం   తగ్గుతున్నందున, భద్రాచలం వద్ద కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని…

Read More
ktr ghmc f

“డబుల్” రెడీ..

హైదరాబాద్ లో ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి పేదలకు ఇళ్ళ పంపిణి చేయకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ అధికారులను ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల కోసం నిర్మించిన రెండు గదుల ఇండ్ల పంపిణికి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆగస్టు మొదటి వారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక…

Read More
rajni

భాధ్యతలు…

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా వేద రజని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

Read More

పొంచి ఉంది…జర భద్రం…

తెలుగు  రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా యడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం సతమతం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు  పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదపు 36 గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు గోదావరి తీరప్రాంత వాసులను భయందోలనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎగువ  ప్రాంతంలోని  ప్రాజెక్టులు నుండి వస్తున్న  వరద నీటి వల్ల  రాజమండ్రి, భద్రాచలం  వద్ద నీటి మట్టాలు పెతుగుతున్నాయి. ఇప్పటకే భద్రాచలం వద్ద…

Read More
poundr c

ఫౌండర్స్ ల్యాబ్ …

రాష్ట్రంలో స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని యువతను ఈ దిశగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే టీ -హబ్, టీ- వర్క్స్, అగ్రి హబ్, వీ – హబ్ వంటి అనేక వేదికలను ఏర్పాటు చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటైన ఫౌండర్స్ ల్యాబ్ సంస్థను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…

Read More
tadi c

చెట్లకు నెంబర్లు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం లో భాగంగా…

Read More
Screenshot 2023 07 19 161905

పొంచి ఉన్న వరదలు..

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో నదులు వరద నీటితో పోట్టేతుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలకు సమాయత్తం అయింది. గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల భద్రాచలం వద్ద రాత్రికి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి…

Read More
arts collage

పాఠాలు చెప్పకుండానే …

ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉండగా కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ…

Read More
eetela c

ఇవ్వాల్సిందే….

పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని వెంటనే వారికి అప్పజెప్పాలని వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.హైదరాబాద్ జర్నలిస్టుల న్యాయమైన ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ “ధర్నా చౌక్” వద్ద చేపట్టిన ధర్నా కు రాజకీయ పార్టిలు, ప్రజా సంఘాలు తరలి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు వి. హనుమంత రావు, మల్లు రవి, బిజెపి నేతలు ఈటెల రాజేందర్, రామచంద్ర రావు, విమలక్క హాజరై జర్నలిస్టులకు అండగా నిలుస్తామన్నారు. సుప్రీం కోర్టు…

Read More