వసూళ్ళ పంట…

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి.  జూన్‌ నెలకు  1,61,497 కోట్ల రూపాయలు  వసూలై నట్టు  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు  వివరించారు.  గత ఏడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు కాగా, ఈ ఏడాది 12 శాతం మేర పెరిగాయి.  అదేవిధంగా  జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు…

Read More
rahul

రాహుల్ రాక…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఆయన రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మంకు బయల్దేరుతారు. సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపును సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్…

Read More

చంద్రయాన్-3…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మహా ప్రయోగానికి  సిద్ధమైంది. చంద్రుని పై దిగే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 మిషన్ రూపొందించారు. వచ్చే నేల 13 వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.

Read More

రైలులో రెయిన్ …

రైళ్ళు, బస్సుల్లో కిటికీల నుంచి వర్షపు నీళ్ళు లోనికి రావడం మామూలే.. కానీ పురి గుడిసెకు కన్నంపడినట్టు రైలు పైకప్పు నుంచి వర్షం ధారలు పడితే కొంచెం ఇబ్బందే. అలంటి రైలే అవంతిక ఎక్స్ ప్రెస్ . ముంబాయి నుంచి ఇండోర్ వెళ్ళే ఈ ఎక్స్ ప్రెస్ థర్డ్ ఎసి బోగీలో పైనుంచి వర్షపు నీళ్ళు కురవడతో ప్రయాణికులు తంటాలు పడ్డారు.

Read More
t shirt c

మోడికి టి.షర్టు

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బైడేన్ ప్రత్యేకమైన టి.షర్టు ని బహుకరించారు. ఎర్రని రంగు షర్టు పై భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , అమెరికా, ఇండియా అని రాసి ఉంది. వేదిక పై మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఒ. సత్య నాదెళ్ళ ఉన్నారు.

Read More

పాదాలు తాకినా మిల్బెన్…

అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ జన గణ మన గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం కోరారు. భారత సంప్రదాయాన్ని అనుసరించినదుకు మిల్బెన్ ని పలువురు కొనియాడారు.

Read More

రాజ్ నాథ్ తో కేటీఆర్..

రెండు రోజుల పర్యటనకు ధిల్లి వెళ్ళిన రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖల మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్థానికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ రాజ్ నాథ్ సింగ్ కి లేఖ అందజేశారు. అదే విధంగా, మెహదిపట్నం రైతు బజారు వద్ద చేపట్టే స్కై వాక్ నిర్మాణానికి కావలసిన…

Read More

సౌత్‌లాన్‌లో మోడీ సందడి…

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా పర్యటనలో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు పరస్పర రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, నిబంధనల మేరకు పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్…

Read More
us flag 1

మరో రెండు దౌత్య కార్యాలయాలు…

భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను  ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

Read More

యోగ సత్తా…గిన్నీస్….

అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది.  ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు  చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు….

Read More
airport

సాదరంగా మోడీకి…

అమెరికా పర్యటనలో భాగంగా ఆ గడ్డపై కాలు మోపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎయిర్ బేస్ వద్ద భారతీయులు సాదర స్వాగతం పలికారు. బ్యారికేట్ల వైపు నిల్చుని జాతీయ జండాలతో భారత మాతాకి జై, మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని మోడీ కాన్వాయ్ నుంచి దిగివచ్చి పలువురితో కరచాలనం చేశారు.

Read More
modi cf

బైడేన్ తో మోడీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ  అధ్యక్షుడు జో బైడేన్, ఫస్ట్ లేడి జిల్ బైడేన్ ల తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ఒకరికొకరు కానుకలు ఇచ్చి, పుచ్చుకున్నారు. రాత్రికి జరిగే విందు కార్యక్రమంలో తిరిగి భేటీ అవుతారు.

Read More

శివ..శివా…ఎంత డబ్బు…

పవిత్ర పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ లో ఓ మహిళా భక్తురాలికి నోట్ల పూనకం వచ్చినట్టుంది. బహుశా సంపన్నురాలై ఉంటుందేమో ఏకంగా గర్భ గుడిలో శివలింగం పై నోట్ల వర్షం కురిపించింది. పవిత్రమైన గర్భ గుడిలో నోట్లు వెదజల్లడం వివాదాస్పంగా మారింది. పదకొండవ జ్యోతిర్లింగంలో ఇలా జరగడం అపచారంగా భావిస్తున్నారు. కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం, అయిన, ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా దాన్ని వీడియో కూడా తీయించుకోవడం పట్ల ఆలయ…

Read More