గౌడ భవనానికి …

GOUDA

గౌడ అత్మ గౌరవ భవనానికి హైదరాబాద్ లోని కోకాపేటలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, వివేకానంద్ కలిసి పాల్గొన్నారు. గీత కార్మికులకు 12 కోట్ల 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేశారు. బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ ఛైర్మన్ డా. ఆంజనేయ గౌడ్, జెడ్.పి. చైర్ పర్సన్ వనజా ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *