పైకప్పు లీకేజీ..

IMG 20240625 WA00091

అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవక ముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్కల కాంప్లెక్స్‌ లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపు దాలిస్తే ఆయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కూడా కష్టతరంగా మారే అవకాశముందని తెలిపారు. దీని పై స్పందించిన ఆలయ కమిటీ, అధికారులు హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *