“పేద్ద” బస్సు..

IMG 20240704 WA0007

విదేశాల్లో ట్రామ్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణించడానికి అనువుగా ఉండే ప్రాంతాల పై వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *