మురిసిన మోడీ…

IMG 20240704 WA0015

పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు తిరిగి వచ్చారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాన మంత్రి నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని మోదీ అభినందించారు.

IMG 20240704 WA0008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *