IMG 20240630 WA0051 1

Prestigious…

Telangana Chief Minister Revanth Reddy expressed his profound delight over the appointment of Challa Srinivasulu Setty as the new Chairman of the State Bank of India.The Chief Minister remarked that it is a momentous occasion that Srinivasulu, who hails from Jogulamba Gadwal district, has ascended to the prestigious position of Chairman of the SBI. On…

Read More
IMG 20240630 WA0048

NCP with Sena..

NCP (SP) chief Sharad Pawar on Sunday said his party, Congress, and the Shiv Sena (UBT) led by Uddhav Thackeray will jointly contest the Maharashtra assembly polls, due in October this year. Addressing a news conference here, Pawar also said it is the moral responsibility of the major opposition parties in Maharashtra to protect in…

Read More
ysr tryam

అలా జరిగింది…

ఓకే వ్యక్తిని అందలం ఎక్కించాలన్నా, అధ:పాతాళానికి తోక్కిపట్టాలన్నా నరం లేని నాలుక చేటు చేస్తుంది. ఎంత తెలివి ఉన్న ఖర్మ సరిగా లేనప్పుడు నాలుక నాలుగు మడతలు తిరుగుతుంది. వ్యక్తి మనుగడకు ప్రధాన వరారు మాటలు పలికించే నాలుక. దాన్ని అదుపులో పెట్టుకొని అవసారానికి తగ్గట్టు వాడుకుంటే ఆ కిక్కే వేరు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రతగా మాట్లాడాలని, మాట అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో చాలా సార్లు చాలా మంది నిరూపించారు. ఆ జబ్బితాలో…

Read More
polvrm team2

“పోలవరం” లోతెంత..?

పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది? ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో…

Read More
contnment

కంటోన్మెంట్ మున్సిపాలిటీ…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి…

Read More
images 3

“Virat” Parva Ends..

Virat Kohli announces T20I retirement after India’s World Cup winStar batter Virat Kohli on Saturday announced his retirement from T20 Internationals after guiding India to their second T20 World Cup win here. Kohli anchored the innings with a match-winning 59-ball 76 with two sixes and six fours to lift India from a precarious 34 for…

Read More
IMG 20240630 WA0001

విశ్వ విజేత..

పొట్టి ప్రపంచకప్‌ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…

Read More
IMG 20240629 WA0039

దళారీల నియంత్రణ

శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్ లైన్ సేవలకు ఆధార్ తో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం ఉందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) అధికారులు, టిసిఎస్, జీయో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇది వరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి…

Read More
IMG 20240629 WA0036

నోటిఫై….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవ్వగా మిగితా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read More
sriderbabu

Handover the lands

Telangana Industries and IT Minister D. Sridhar Babu has requested the Central Government to handover the lands allotted to it by the State Government for setting up of Central Public Sector Undertakings (CPSU). He said since the Centre had resolved to take up disinvestment process in the public sector undertakings, it should return the land…

Read More
kasmir idol

Amarnath Yatra

The annual Shri Amarnath Ji Yatra 2024 will formally begin Today with gaiety and religious fervor in the upper Himalayas in south Kashmir. As the first batch of Yatris has reached the base camps in the valley, thousands more have assembled at Yatri Niwas Jammu, waiting for their onward journey towards the holy cave Jammu And Kashmir.

Read More
t 20 finl

నేడే ఫైనల్..

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది.ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి.

Read More
pv jaiswrj

స్ఫూర్తీ దాత ..

సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక ఫలాలు అందించాలనే లక్ష్యంతో పీ వీ నర్సింహా రావు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. పీవీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పథకాలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ గౌరవ పి. వి. నరసింహ రావు 103 వ…

Read More
revant pv

సంస్క‌ర‌ణ‌ల‌ నర”సింహం”

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రిగా పి.వి. చేసిన సేవ‌లు మ‌రువరానివ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రితో పాటు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి…

Read More