sea food

ఆహా.. ఏమి రుచి…!

భారత దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 సంవత్సరంలో భారీ పెరుగుదల కనిపించింది. సముద్ర చేపలు, రొయ్యల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి. స్వామి తెలిపారు. 2022-23లో రూ. 63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023-24లో రూ. 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని వివరించారు. భారత్…

Read More
us reserv

Federal Reserve Hacked..

To fulfill their demands A Russian-linked gang has allegedly hacked the US Federal Reserve and is threatening to release America’s backing secrets if they don’t receive a ransom. The group, known as Lock Bit, warned that it will expose ’33 terabytes of juicy banking information’ if their demands are not met by 4:27pm. The ransom…

Read More
IMG 20240625 WA0040

Stress Bacteria..

Your gut bacteria influences how you handle stress, study suggests- and could be used to personalize mental health treatment Healthy bacteria in your gut could be the key to tackling stress, a study suggests. Researchers in California looked at more than 100 adults without mental health conditions and conducted surveys about their mental health and…

Read More
IMG 20240625 WA0036

కదలండి…

కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ తారిక్ అన్వర్ నిన ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కలిశారు. షర్మిల నేతృత్వంలో జరుగుతున్న అనేక పార్టీ వ్యతిరేక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో కేవలం షర్మిల ఒంటెత్తు పోకడలు మూలంగానే భారీ నష్టం కలిగిందని ఆయనకు వివరించారు. అంతేకాక,షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో అధిష్ఠానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర…

Read More
Screenshot 20240625 211748 Chrome

బకాయిలు ఇవ్వండి..

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగ‌ళ‌వారం ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు. ఆయుష్మాన్ భార‌త్ నిబంధ‌న‌లన్నింటిని తాము ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తున్న‌ట్లు రేవంత్ వివరించారు….

Read More
IMG 20240625 WA0019

అక్రమమిస్తే చర్యలు..

హైదారాబాద్ లోని శేరింగంపల్లి మియాపూర్ లలో ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక్ హెచ్చరించారు.సర్వే నెంబర్లను 100,101 ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపడలన్నారు.ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

Read More
IMG 20240625 WA0015

కేశవ్ తో పాత్రికేయులు…

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని పాత్రికేయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎపిడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, కార్యదర్శి ఆయుఫ్ బాషా…

Read More
hand fan c

చెల్లిని తీసేయండి – నేను చూసుకుంటా ?

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న  తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో  వైసీపీని…

Read More
IMG 20240625 WA0007

మళ్ళీ”బిర్లా” ..

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్…

Read More
IMG 20240625 WA0003

Appeals for “Smart City”..

Telangana Chief Minister A.Revanth Reddy appealed to Union Housing and Urban Affairs Minister Manoharlal Khattar to sanction 2.70 lakh houses to Telangana under BLC ( Beneficiary Led Construction ) model in 2024-25 financial year. The Chief Minister explained to the union minister that the state government decided to construct 25 lakh houses for the poor…

Read More
IMG 20240625 WA0002

Boeing “Charge”…

United States prosecutors have called for criminal charges to be brought against Boeing relating to a settlement over two fatal crashes.Two accidents within six months involving the firm’s 737 Max aircraft resulted in the deaths of 346 passengers.In 2021, Boeing agreed to pay a £2 billion settlement and prosecutors asked the court to drop criminal…

Read More
IMG 20240625 WA0001

Back to Home..

Julian Assange agrees to plead guilty to espionage in deal with the US that will allow the WikiLeaks founder to end imprisonment in Britain and return home to Australia “WikiLeaks founder Julian Assange” is expected to plead guilty this week to violating U.S. espionage law, in a deal that could end his imprisonment in Britain…

Read More
IMG 20240624 WA0074

గ్రహ శకలం రె”ఢీ”..

ప్రపంచానికి “నాసా” తాజా వార్త వెల్లడించింది. రానున్న 14 ఏళ్లలో ఓ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నివేదికలో పేర్కొంది. 2038 జులై 12న గ్రహ శకలం భూమిని ఢీ కొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీ ల్యాండ్‌ లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయట పడిందని వివరించింది. అయితే అప్పటి వరకు జరిగే మరిన్ని అధ్యయనాల…

Read More
IMG 20240624 WA0075

అక్కడ మంత్రి – ఇక్కడ నిర్మాత…

కాలం చక్రం గమ్మత్తుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్, సుప్రియాల మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి”. అందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత సుప్రియ తెర వెనక్కి వెళ్ళారు. పవన్ మాత్రం “పవార్ స్టార్”గా ఎదిగారు. ఇదీ తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరూ కెమెరా ముందు కనిపించారు. కానీ నటులుగా మాత్రం కాదు..పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, సుప్రియ నిర్మాతగా కలుసుకున్నారు.

Read More
IMG 20240624 WA0057

“లక్ష” ప్రయోజనాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం చెల్లించడం వల్ల భక్తులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని టిటిడి అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ఉన్నప్పటికీ ఆ ప్రయోజనాలను మరోసారి వివరించారు. దేవస్థానానికి విరాళంగా లక్ష రూపాయలు చెల్లించే దాత, అతని,ఆమె కుటుంబ సభ్యులకు సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన (5 గురు సభ్యుల వరకు) రూ.100 గది కేటాయించబడుతుంది. కుటుంబ…

Read More