social Cf

బాధ్యత మరచిన “సోషల్ మీడియా”..!

సామాజిక మాధ్యమం… అదే “సోషల్ మీడియా”… వెర్రితలలు వేస్తున్న నీచ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. అందుకు దాన్ని పెంచి పోషిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ వంటి మధ్యమాలదే పూర్తీ బాధ్యత అని నిస్సందేహంగా చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో నెట్టింట (ఇంటర్ నెట్) పుట్టుకు వస్తున్న “పోర్న్” (బూతు) వీడియోలను కట్టడి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దేశ సంస్కృతిని మంట గలిపే స్థాయిలో “రీల్స్” పేరిట ఉన్నది…

Read Full News
Screenshot 20250316 214354 WhatsApp

“బ్లడ్” బీచ్…

ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో కురిసిన వర్షం రక్తంలా మారింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు…

Read Full News
pitapur c

“దాశరథి”గా మారిన “చేగువేరా”…!

తెలుగునాట అత్యంత ప్రాబల్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పై నటులు, జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించింది “సేన” అంటూ పిఠాపురంలో పవన్ సాగించిన ప్రసంగం టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి రేకెత్తించింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ రోజు వరకూ పిఠాపురంలోనే గెలవడం కష్టతరం అనే సందిగ్ధంలో ఉన్న పవన్, ఆయన పార్టీ పోటీ చేసిన…

Read Full News
IMG 20250312 WA0044

19న తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ…

Read Full News
cong brs c

బలమైన ప్రభుత్వం – తెలివైన విపక్షం

తెలంగాణ ప్రజలకు ఉద్యమ ముసుగు వేసి పదేళ్ల పాటు అరాచక పాలన సాగించారు. మడకశిర కుటుంబం దుబాయ్ లోని “బుర్జ్ ఖలీఫా” శిఖరానికి ఎదిగింది. నీటి పేరు చెప్పి, కార్ల రేసులు చూపి, మద్యం మత్తు ఎక్కించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అవినీతి,అక్రమాలకు పోలీసులనే దొంగల ముఠాగా మార్చారు… ఇవీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (భారాస) పై బహిరంగంగా వెల్లువెత్తిన ఆరోపణలు, పదేళ్ళూ తెర…

Read Full News
IMG 20250310 WA0000

“BLUE TEAM” GOT IT…

“Blue Men” team of India clinched a thrilling four wicket win over New Zealand in the final of Champions Trophy-2025 to clinch the marquee ICC event for a record breaking third time. Team chasing 252 against the Kiwis, India beaten in 49 overs at the Dubai International Cricket Stadium. History of Indian victory.. 1983 ODI…

Read Full News
posani c

“రాజా”, దర్శకుడు ఎవరు?..!

“రాజా” పోసాని, రాజకీయాలు అంటే వెండితెరపై నటన అనుకున్నారా, కానే కాదు, సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టు చేస్తే “నటన” పండుతుంది, కళామతల్లి కరుణిస్తుంది, నలుగురి మెప్పు దక్కుతుంది. కానీ, రాజకీయాల్లో నటిస్తే “పాపం” పండుతుంది. అధికార పక్షం ఆడుకుంటుంది. అందుకే రాజకీయాల్లో మాత్రం సొంత తెలివి అవసరం. ఏమి చేయాలో ఆలోచించాలి, రాసుకోవాలి, అమలు చేయాలి ఇవీ రాజకీయ నాయకుల లక్షణాలు. ఇతరుల స్క్రిప్ట్ ని అనుసరిస్తూ, “రాజకీయ దర్శకుల” సూచనలు పాటిస్తూ నటిస్తే ఇలాగే జైలు…

Read Full News
Screenshot 20250225 121301 Video Player

ముక్తి మార్గానికి “మహాభక్తి”..

సకలజనుల భక్తిని భగవంతునితో అనుసంధానం చేయాలనే సుసంకల్పంతో తెలుగునాట బుల్లితెరపై అంకురించు కుంటోంది “మహాభక్తి” ఛానల్. ఒకటిన్నర దశాబ్దానికి పైగా వార్తా ప్రియులు ఆదరిస్తున్న “మహా న్యూస్” ఛానల్ ఆధ్వర్యంలో ఈ “మహాభక్తి” శ్రీకారం చుట్టుకుంది. భక్తి, ముక్తి, ధ్యాన ,మోక్ష మార్గాలను పండితుల మాటలతో విశ్లేషించే ధార్మిక కార్యక్రమాలతో “మహాభక్తి” టి.వి. సమాయత్తమైంది. సాధారణ భక్తి భావలనే కాదు… సనాతన ధర్మ లక్ష్య సాధన, దాని ప్రయోజనాలను సైతం “మహాభక్తి” మీకు అందించనుంది. అందుకే ముక్కంటి…

Read Full News
meera c

“జాస్మిన్” వికాసం…

సుమారు దశాబ్ద కాలం పాటు వెండితెర పై యువ హృదయాలను దోచుకున్న బొద్దుగుమ్మ  మీరా “జాస్మిన్”.. “అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి కుర్రకారు గుండెల్లో “భద్ర”మ్ గా దాగిపోయింది. “అ,ఆ.ఇ,ఈ,” చెబుతూ “గోరింటాకు” ఎర్రదనాన్ని తెలుగు అభిమానులకు పంచిన మీరా జాస్మిన్ “యమగోల మళ్ళీ మొదలు పెట్టి” సందడి చేశారు. “మహారధి”లో తళుక్కుమని, “విమానం”లో ఆమె సోయగంతో పటు మేఘాల అందాలు చూపారు… “పాదమ్ ఒన్ను ఒరు విలాపం “ అనే మలయాళ సినిమాలో నటనకు గానూ…

Read Full News
IMG 20250214 WA0030

చైనాతో ఇలా చేద్దాం…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు….

Read Full News
muslam c

“ముసలం” మొదలైందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం…

Read Full News
pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read Full News
shake c

“సారు”తో నలుగురు…!

తెలంగాణ అంటే నేనే అంటూ విర్రవీగిన నాయకులు కెసిఆర్.. ఇరవై నాలుగేళ్ల పాలనలో మితిమీరిన విశ్వాసం ఒరిస్సా నేత నవీన్ పట్నాయక్ సొంతం.. కేవలం మరాఠీ భావజాలంతో రాజకీయ వ్యూహ రచనలు లేని మరో నేత ఉద్ధవ్ ఠాక్రే. అవినీతిని ఊడ్చి వేస్తామంటూ పదేళ్లు దేశ రాజధానిని ఏలి, “చీపురు కట్టను కవిత మద్యం”లో కలిపిన కేజ్రీవాల్… నా మాటే వేదం అంటూ ఆంధ్రప్రదేశ్ లో పాలనను గాడి తప్పించిన మహానేత తనయుడు జగన్ మోహన్ రెడ్డి……

Read Full News
mic c

మైకుల విలువ తెలియదా..!

దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదిక అవసరం. అందుకే  ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన సభలు పని చేస్తోంది. రాజ్యాంగంలోని నియమ, నిబంధనలకు లోబడి పని చేస్తున్న ఈ చట్ట సభలను గౌరవించడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కొలువుదీరినవే ఈ సభలు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో గంపెడు ఆశలతో, కొండంత నమ్మకంతో నేతలను తమ ప్రతినిధిలుగా ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. ప్రజా సమస్యలను, వారి సంక్షేమానికి అవసరమైన పనులు, పధకాలపై…

Read Full News