pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read More
dimond

ఘనంగా చేస్తాం…

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు…

Read More
pay c

గుడ్ న్యూస్ వస్తోంది…

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కొద్దిరోజుల్లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాసన సభ లో సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతనల పెంపు, కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో నేతలు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని కూడా…

Read More
contempt 1 1

అటు విజ్ఞప్తి…ఇటు ఆందోళన..

తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతూ డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ రోజు శాసన సభలో పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి జర్నలిస్టులకు తప్పని సారి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించనున్నట్టు తెలుపారు. ఇదిలా ఉంటే, తమకు న్యాయంగా దక్కాల్సిన భూముల విషయంలో ప్రభుత్వం అవలభిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల జవహర్ లాల్…

Read More
mha kcr c

మా “రూటే” సపరేటు..

దేశంలో రాజకీయ మార్పు కోసం భారత రాష్ట్ర సమితి పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే  విపక్షాల “ఇండియా”లతో గానీ, అధికార కూటమి “ఎన్ డీ ఏ” తో గానీ చేతులు కలిపేదే లేదన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పర్యటనకు వెళ్ళిన కెసిఆర్ వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాము ఎవరి వైపు లేమని, ఉండబోమని తెల్సిచేప్పారు. కానీ, తాము ఒంటరిగా మాత్రం లేమని …

Read More
ktr 22

ఇవ్వన్నీ చేస్తాం..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…

Read More
pet land

కోకాపేటలో ఓకే… మరి మా సంగతి….

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టుల పట్ల ఎందుకు ద్వంధ వైఖరిని అవలంభిస్తోంది. లక్షల రూపాయలు ధార పోసి కొనుగోలు చేసి, కొందరు అసూయపరుల మూలంగా  పదిహేను ఏళ్లకు పైగా కోర్టులో నలిగి సాధించుకున్న భూములను జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడానికి ప్రభుత్వం నాన్చుడు ధోరణి ఎందుకు అవలంభిస్తోందో అంతుపట్టడం లేదు. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమిని జర్నలిస్టులకు అప్పజెప్పడానికి అంగీకరించిన మంత్రి వర్గానికి పేట్ బషీరాబాద్…

Read More
bheem c

దళితుల “ప్రగతి” భేష్…

దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని  భీమ్ ఆర్మీ  చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్బంగా  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…

Read More
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read More
pention

వెయ్యి పెరిగింది…

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు…

Read More
cm sc c

పుస్తకం భేష్…

ఎస్టీ జాతుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సృజనాత్మక పథకం‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం (సీఎంఎస్ఇఇఐ) ద్వారా వివిధ రంగాలలో లబ్ధిదారులైన ఎస్టీ యువతీ యువకుల విజయగాథలను, సాధించిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పుస్తక రూపంలో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

Read More

గవర్నర్, ముఖ్యమంత్రి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చిన సందర్భగా ఆమెకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళిన గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కాలం తర్వాత తారసపడ్డారు.

Read More