
కూలింది..
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం కారణంగా పైకప్పు కొంత భాగం కూలి పోయింది. దీంతో ప్రయాణికులు భయంతో ఒక్పకసారిగా రుగులు తీశారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్లోకి వర్షపు నీరు చేరి అమాంతం కూలిపోయింది.