IMG 20240623 WA0017

శబరి ఎంపిక..

పార్ల‌మెంటులో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక అయ్యారు. నంద్యాల ఎంపీ శ‌బ‌రిని ఎంపిక‌ చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై ఆమె చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై శ‌బ‌రి విజ‌యం సాధించారు.

Read Full News
ali

నంద్యాల నుంచి”అలీ”..?

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నలోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో నంద్యాల స్థానాన్ని హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్ కు ఇచ్చే సూచనలు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, అమలాపురంలో ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్టు సమాచారం.

Read Full News