IMG 20240630 WA0051 1

Prestigious…

Telangana Chief Minister Revanth Reddy expressed his profound delight over the appointment of Challa Srinivasulu Setty as the new Chairman of the State Bank of India.The Chief Minister remarked that it is a momentous occasion that Srinivasulu, who hails from Jogulamba Gadwal district, has ascended to the prestigious position of Chairman of the SBI. On…

Read More
jai labr c

“అసంఘటిత” పని కావాలి…!

అసంఘటిత కార్మికులకు నెలకు పది రోజులకు తగ్గకుండా పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ ను జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం, పెయింటర్స్ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. కమిషనర్ తరుఫున జాయింట్ కమిషనర్ వినతి పత్రాన్ని తీసుకున్నారు. తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలి. అసంఘటిత కార్మికులు అనేక…

Read More
swaraj

ముమ్మర ప్రచారం..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Read More
brs meka c

తగ్గని”ఒంటెద్దు”దూకుడు…

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారిన బి.అర్.ఎస్.పార్టీ నేతలు కొద్ది రోజులుగా  వ్యవహారిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) నేతలు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వంపై మూకుమ్మడిగా చేసున్న పొంతన లేని వ్యాఖ్యలు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ప్రభుత్వ “ఒంటెత్తు” పోకడలు మూలంగానే  గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే వాస్తవం తెలిసి కూడా తమ “ఓటమికి ప్రజలే కారణం” అనే రీతిలో బి.అర్.ఎస్….

Read More