
ముఖ్యమంత్రి లేడు..మూడు ఎకరాలూ లేవు..
పదేళ్ళ టిఆర్ఎస్ (బి.ఆర్.ఎస్.) పాలనలో దళితులపై కప్పిన హామీల ముసుగుపై ప్రత్యేక కథనం… త్వరలో మీ “ఈగల్ న్యూస్”లో…
పదేళ్ళ టిఆర్ఎస్ (బి.ఆర్.ఎస్.) పాలనలో దళితులపై కప్పిన హామీల ముసుగుపై ప్రత్యేక కథనం… త్వరలో మీ “ఈగల్ న్యూస్”లో…
వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు భావోద్వేగానికి లోనూ కాగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లితో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపోటములు సహజంఅని, మీరు పోరాడారంటూ టీమ్ ని అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావ్’ అంటూ ద్రావిడ్ ని పలవరించి, చాలా బాగా ఆడావ్ అంటూ మోడీ షమీని హత్తుకున్న వీడియోను భారత క్రికెట్ బోర్డు తాజాగా…
we have started Question and Answers column for our Eaglenewstelugu.com website viewers in the “U Must Know” tab. Eaglenews will post the suitable Answers from the experts for your Questions.
ప్రశ్న: పూర్వీకుల ఆస్తులకు కొందరే వారసులు అవుతారా? జ. తాతల ఆస్తులకు వారి వల్ల కలిగిన రక్త సంబంధీకుల సంతానం మొత్తం వారసులు అవుతారు. అయితే వారంతా మేజర్లు అయ్యి ఉండాలి, అలాకాని పక్షంలో వీరు పెరిగే వరకూ వారి తల్లి దండ్రులు వారసులుగా చెలా మ ణి అవుతుంటారు, మేజర్ అయినాక వారసత్వ లైన్ లోకి వస్తారు, వీరి అనుమతి లేకుండా తండ్రి తనకు వచ్చిన వారసత్వ ఆస్తిని అమ్మే వీలు ఉండదు. ఎన్.టి. రామారావు…
త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఎ.వి. ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
వరల్డ్ కప్ క్రికెట్ మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 రన్స్ చేసి, 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రన్ (116) సెంచరీతో అదరగొట్టగా.. మిచెల్ (54) ఫర్వాలేదనిపించారు.
అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….
హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ నుండి సనత్ నగర్ బస్ స్టాప్ వరకు కార్లు, మోటారు సైకిళ్ళతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు వెయ్యి కి పైగా వాహనాలు, బైకులతో సుమారు రెండు వేలమంది ఈ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నగరంలో ఇంతటి భారీ ర్యాలీ జరపడం…
నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.
సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….
రెండు రోజుల పాటు జరిగే జి -20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, అతిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు బస చేసే హోటళ్లకు వెళ్లారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో…
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంతమైన నగరంగా ఉన్న విశాఖ పట్నం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి ప్రారంభమైన “వారాహి” మూడో విడత యాత్ర సందర్భంగా జగదంబా సెంటర్ లో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రస్తుతం కబ్జాదారులు, రాబందుల చేతులోకి వెళ్లిందన్నారు. 150 మంది ఎమ్మెల్యేలతో నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రం ఏలుతున్నావని, ఐనా నీకు ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి…
భోళా శంకర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా స్టార్ చిరంజీవికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు..