hca

హెచ్‌సీఏలో సందడి షురూ..

ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా వివాదాస్పదమైన హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు, అత‌డి ప్యానెల్ స‌భ్యులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఉప్ప‌ల్ స్టేడియంలో నామినేష‌న్లు స‌మ‌ర్పించిన అనంత‌రం జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు త‌మ ప్యానెల్ పేరును ప్ర‌క‌టించారు. యూనైటెడ్ మెంబ‌ర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడిగా పి.శ్రీధ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆర్‌. హ‌రినారాయ‌ణ, స‌హాయ కార్య‌ద‌ర్శిగా నోయ‌ల్ డేవిడ్ (మాజీ క్రికెట‌ర్‌), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్‌,…

Read More
IMG 20231008 WA0012

స్విమ్మింగ్ “విక్టరీ”యా….

సెర్బియా దేశ రాజధాని బెల్ గ్రేడ్ లో జరిగిన ఒపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలలో తెలంగాణ స్విమ్మర్  క్వీనీ విక్టోరియా గంధం సత్తా చాటింది. 3 కిలోమీటర్ల మోనో ఫిన్ విభాగంలో బంగారు పతకం,1 కిలోమీటర్ మోనో ఫిన్ విభాగంలో రజిత పతకాలను సొంతం చేసుకుంది.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ ఈ పోటీలు జరిగాయి. మన దేశం నుంచి  ఓపెన్ వాటర్ ఫిన్…

Read More
IMG 20231009 WA0002

ఐఐటి ఈతగాళ్లు…

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన 37వ ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్అప్ ని సొంతం చేసుకోవడంతో పాటు 8 పతకాలు గెలుసుకున్నారు. మొత్తం 16 ఐఐటిలు ఈ పోటీల్లో తలపడ్డాయి….

Read More
india 23

అదిరే బోణీ…

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, అశ్విన్‌, సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్‌ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్…

Read More
100medals

వంద పతకాల భారత్…

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ…

Read More