అమరుల ప్రాణ ధార తెలంగాణ…

తెలంగాణ కోసం మహత్తరమైన పోరాటాలు,ఉద్యమాలు జరిగి, ఎంతోమంది ప్రాణాలు ధారా పోశారని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అన్నారు. ఆ అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర జ్యోతి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అమరులకు నివాళులర్పించి ఉత్సవాలు ముగించాలని అనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు గుర్తుకొస్తుంటే…

Read More

సాగర తీరాన కళా జాత…

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కల్చరల్ కార్నివాల్ ప్రారంభం అయింది.  రాష్ట్ర  సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6000 మంది కళాకారులు ర్యాలీగా అమరవీరులస్మృతి వనం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ కార్య క్రమం లో తెలంగాణ జాగృతి నుంచి కవిత…

Read More

అమరదీపం అద్భుతం…

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర దీపం మహానగరానికి మరో మణిహారం. సుమారు 3.29 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 177 కోట్ల రుపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున ఈ నిర్మాణం కొలువై ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఇంకోవైపు చూడ సొంపుగా కనిపించే నూతన సచివాలయం, ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, నెక్లెస్ రోడ్డులకి చేరువలో ఉండడంతో అమర దీపం పర్యాటకులను మరింతగా ఆకాశించే…

Read More

తిరుగుబాటు మొదలైంది..

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా చేరికలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ  చేరికలు సామాన్యమైనవి కావన్నారు. . తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేతుల కలయిక  అని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో  జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని…

Read More

ఇదీ ఇంజనీర్ల చదువు…

ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మరో నిలువుటద్దం ఈ ఫ్లై ఓవర్. బైరముల్సా గూడ వైపు వెళ్గడానికి సాగర్ రోడ్ పై నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్ప కూలి 10 మందికి గాయాలయ్యాయి . ఉత్తర ప్రదేశ్, బీహార్ కి చెందన సుమారు 12 మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్పకూలినట్టు, దీనికి…

Read More

వచ్చే ఎన్నికల్లో వారే కీలకం….

తెలంగాణ  అభివృద్ధి కేసీఆర్  దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్  అన్నారు.  బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు జరిగింది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందని,…

Read More

“రా” కి కొత్త గూడచారి…

భారత  భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మక గూడచార సంస్థ అయిన రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (“రా”) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. రవి నియామకాన్ని  మంత్రి మండలి నియామకాల కమిటి ఆమోదించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్, ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా ప్రస్తుతం “రా”లో రెండో సీనియర్…

Read More

ర్యాలీ ధూంధాం ఉండాలి….

రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో ఈ నెల 22న అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  సంస్మరణ ర్యాలీ జరపనున్నారు.  “అమరవీరుల సంస్మరణ ర్యాలీ” ని 6 వేల మంది సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులతో వివిధ కళారూపాల తో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ముమ్మార ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో B R అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నుండి లుంబిని…

Read More
batti

భట్టిని కలిసిన మాణిక్ రావ్….

పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే,,  ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి కలిశారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేకంగా పాద‌యాత్ర శిబిరం వ‌ద్ద‌కు వ‌చ్చిన వారు ఆయనతో సుధీర్ఘ చ‌ర్చ‌లు జరిపారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు, చేరిక‌ల‌పైనా సుదీర్ఘ చర్చించినట్టు తెలుస్తోంది. సుమారు గంట‌న్న‌ర పైగా ఏకాంతంగా చ‌ర్చ‌లు ముగ్గురు నాయ‌కులు చర్చలు జరపడం గమనార్హం. భ‌ట్టి విక్ర‌మార్క‌తో  హైకమాండ్ నేతలు  కలవడం  రాజ‌కీయ వ‌ర్గాల్లో   చర్చనియాంశంగా మారింది.

Read More

నీటి గోసను తీర్చినోడు సలాం…

నీళ్ళ కోసం అరి గోసలు పడి అల్లాడిన నల్లగొండ కన్నీళ్ళను తుడిచిన కార్యసాధకుడు కేసీఆరేనని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచినీళ్ళ కోసం పడ్డగోసలు అన్నీ ఇన్నీ కావని 2014కు ముందు ఏ దినపత్రికను తిరిగేసినా తెలుస్తుందని చెప్పారు. ఒకనాడు సూర్యాపేటలో మంచినీళ్ళంటే మూసీ మురికినీళ్ళ మూట అని ఇప్పుడు ఎక్కడ చూసినా జలాల ఊటగా మారిందని అది నేడు తెలంగాణ అంతటా జలోత్సవంగా జరుగుతుందని తెలిపారు. హైదరాబాదు…

Read More
allm

జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్

జర్నలిస్టుల స్థలాల పై  వేగం పెంచిన కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల విషయంలో  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహా వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కలిసిన జర్నలిస్ట్ సంఘ నేతల తో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలపై కూడా…

Read More

టెక్నాలజీ ఫలితాలు ఆమోగం..

టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే ఎవరైనా మంచి ఫలితాలు సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో అయన  పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టెక్నాలజీ పై  దృష్టి సారించాడ వల్లే హైటెక్ సిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. అప్పటి  ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు….

Read More

కేసుల ఎత్తివేత ….

పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం…

Read More

లంచం తో చిక్కిన వి.సి. రాజేందర్…

తెలంగాణ వర్సిటీ ఉపకులపతి(వీసీ) దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆర్మూర్ లోని శ్రీ షిర్డిసాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు  దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తలించారు.

Read More

కేజీబీవీ లో ఉద్యోగాలు ..ఇలా చేయండి…

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్ లలో 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీసీఆర్, 273 సీఆర్డీ, 77 పీఈటీ, 12 ఎసీ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 26 నుంచి జులై 7 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరిస్తారు. https:// schooledu.telangana.gov.inలో వివరాలు…

Read More