నన్ను సీఎంను చేయండి…..

pawan 1

ఈ సారి తనను సీఎం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలని, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. . తాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా వేస్తానన్నారు. “పిఠాపురం సాక్షిగా.. ఆ దత్తాత్రేయుడి సాక్షి”గా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి…, మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి’ అని పవన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *