నిఘా నౌక..

IMG 20240319 WA0008

పాకిస్థాన్ నేవీలో మొట్ట మొదటిసారిగా ఒక నిఘా నౌక చేరింది. అణు వార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టే సామర్థ్యం గల ఈ నౌకను చైనా నుంచి సమకూర్చుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలవించుకున్న ఈ నౌక ఇతర కీలక సమాచారాన్నీ సేకరించ గలదు. 87 మీటర్ల పొడవున్న ఈ నౌకకు పీఎన్ఎస్ రిజ్వాన్ అని పేరు పెట్టారు. ఈ షిప్‌లో రాడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోములున్నాయి. అయితే, ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న ఐఎన్ఎస్ ధ్రువ్ కంటే ఇది చిన్నదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *