war stop c

కాళ్ళ బేరం ముందు”ఆత్మ గౌరవం”!

ఏ సంఘటనలోనైనా, ఏ కేసులోనైనా బాధితులకు న్యాయం జరిగిందంటే నిందితులకు సరైన శిక్ష పడ్డట్టు అర్ధం. కానీ, దేశ ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన పహల్గాంలో పర్యాటకుల ఊచకోత ప్రభుత్వ చేతగాని తనానికీ, నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆ సంఘటన అనంతరం జరిగిన అనేక పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి. చివరకు ముష్కరుల తుపాకులకు బలైన వారి ఆత్మలను  సైతం క్షోభ పెడుతున్నాయి. కాశ్మీరు లోయలో ఏరులై పారిన రక్తపు ధారలు ఇప్పుడు రాజకీయ పార్టీ…

Read More
war reviw c

“సిందూరం”కి మంచు దుప్పటి..l

పగ చల్లారిందా? ఎక్కుపెట్టిన “సుదర్శన చక్రం” నిస్సహాయంగా మిన్నకుండి పోయిందా? మంచు కొండల పచ్చిక బైళ్ళలో అమాయకులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన ముష్కరులు ఏమైపోయారు? వాయు వేగంతో శత్రు దేశంపై విరుచుకు పడిన ఆవేశం అకస్మాత్తుగా ఎందుకు ఆవిరై పోయింది?  కాశ్మీర్ వాస్తవాధీన రేఖను ఎందుకు చెరిపివేయలేక పోయాం? ఇందులో ప్రపంచ “పెద్దన్న” జోక్యం ఏ మేరకు ఉంది?  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.) ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల నిధులు పాకిస్థాన్ కి…

Read More
download 10

సరిహద్దులు మూసివేత‌…

పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆప‌రేష‌న్ సింధూర్” పేరిట పాకిస్థాన్‌, దాని ఆక్రమిత కశ్మీర్‌లో క‌చ్చితమైన క్షిపణి దాడులు నిర్వ‌హించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్‌ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్‌, పంజాబ్ అప్రమత్తమ‌య్యాయి. ఆయా రాష్ట్రాల‌లో హై అలర్ట్‌ ప్రక‌టించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…

Read More
IMG 20250507 WA0107

ఆ ఇద్దరు…

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర మూక స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ, పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?…

Read More
IMG 20250507 WA0047

భారత్ “బాహు”శక్తి…

అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం…

Read More
IMG 20250507 WA0049

Good attack …

Chief Minister of Telangana A. Revanth Reddy called for an Emergency Meeting with all officials concerned at 11 am at the Integrated Command and Control Centre (ICCC) in Hyderabad to review all security preparations post Operation Sindoor.The security measures to safeguard all major installations and key strategic Central, defence and state government locations will be…

Read More
IMG 20250507 WA0010

“ఉగ్ర” గడపకు “సింధూర్”

పాకిస్థాన్ ఉగ్ర అడ్డాల పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులు వ్యూహాత్మకంగా జరిగాయి. ఆపరేషన్ “సిందూర్” ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాద…

Read More
IMG 20250426 WA0006

వలలో నకిలీ పౌరులు..

కాశ్మీర్ లోయ పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానియులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన…

Read More
IMG 20240726 WA0011

పోరాటం @ 25

కార్గిల్…. ఇది ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను మన జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం కార్గిల్. కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను…

Read More
IMG 20240319 WA0008

నిఘా నౌక..

పాకిస్థాన్ నేవీలో మొట్ట మొదటిసారిగా ఒక నిఘా నౌక చేరింది. అణు వార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టే సామర్థ్యం గల ఈ నౌకను చైనా నుంచి సమకూర్చుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలవించుకున్న ఈ నౌక ఇతర కీలక సమాచారాన్నీ సేకరించ గలదు. 87 మీటర్ల పొడవున్న ఈ నౌకకు పీఎన్ఎస్ రిజ్వాన్ అని పేరు పెట్టారు. ఈ షిప్‌లో రాడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోములున్నాయి. అయితే, ప్రస్తుతం…

Read More
aus win

“పాక్” ఓటమి…

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ తడబడింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా (64), ఇమాముల్(70), రిజ్వాన్(46) మాత్రమే రాణించారు. పాక్ 45.3 ఓవర్లలో 305 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం దక్కింది. మరోవైపు పాకిస్తాన్‌ వరుసగా 2వ ఓటమి చవిచూసింది.

Read More
IMG 20231014 WA0086 1

అలవోకగా…

అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే లో పాకిస్తాన్ పై భారత్ సునాయాస విజయన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 42.5 ఓవర్లకే 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ జట్టు 30.3 ఓవర్లలో 192 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్ 2023 పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.

Read More