అక్రమమిస్తే చర్యలు..

IMG 20240625 WA0019

హైదారాబాద్ లోని శేరింగంపల్లి మియాపూర్ లలో ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక్ హెచ్చరించారు.సర్వే నెంబర్లను 100,101 ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపడలన్నారు.ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *