కేశవ్ తో పాత్రికేయులు…

IMG 20240625 WA0015

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని పాత్రికేయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎపిడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, కార్యదర్శి ఆయుఫ్ బాషా తదితరులు కేశవ్ ని భేటీ అయ్యారు. పాత్రికేయులకు సంబంధించిన అనేక విషయాలను మంత్రితో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *