
‘కప్పు”తో కాసేపు…
అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్పు చివరి మ్యాచ్ కు హాజరైన సచిన్ టెండూల్కర్ ట్రోఫీని కాసేపు క్షుణ్ణంగా పరిశీలించారు.
అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్పు చివరి మ్యాచ్ కు హాజరైన సచిన్ టెండూల్కర్ ట్రోఫీని కాసేపు క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రపంచ కప్పు 2023లో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్పును కైవసం చేసుకుంది.అహ్మదాబాద్ లోని మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి పోరులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి భారత్ పై గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు…
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య రేపు జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ప్రదర్శించాల్సిన ఎయిర్ షో కోసం భారత వైమానిక దళం రిహార్సల్ నిర్వహించింది. ఈ ముందస్తు ప్రదర్శనలో సూర్య కిరణ్ ఏరోబాటిక్ సభ్యుల బృందం పాల్గొంది.
The National Investigation Agency (NIA), on Friday has filed a chargesheet in the special court in Ahmedabad, Gujarat against five individuals for their alleged links with terror outfit Al Qaeda and their involvement in planning and executing terrorist activities in India. Four of the accused are Bangladesh nationals who were arrested by the Gujarat Anti…
అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే లో పాకిస్తాన్ పై భారత్ సునాయాస విజయన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 42.5 ఓవర్లకే 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ జట్టు 30.3 ఓవర్లలో 192 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్ 2023 పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.