సందడి షురూ…

stadiam

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య రేపు జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ప్రదర్శించాల్సిన ఎయిర్ షో కోసం భారత వైమానిక దళం రిహార్సల్ నిర్వహించింది. ఈ ముందస్తు ప్రదర్శనలో సూర్య కిరణ్ ఏరోబాటిక్ సభ్యుల బృందం పాల్గొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *