sanatan dongal C

అయోధ్యలో “దొంగలు” పడ్డారు..!

దేశంలో చారిత్రాత్మక  ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో “సనాతన దొంగలు” పడ్డారు. వీళ్ళు దొంగిలించింది సామాన్య జనం సొమ్ము కాదు సాక్షాత్తూ నీల మేఘ శ్యాముడైన  శ్రీరాముని సొత్తు. అందుకే ఈ ముఠాను “ఈగల్ న్యూస్” సనాతన దొంగలుగా పరిగణిస్తుంది. దేశం మొత్తాన్ని హిందూ ధార్మిక సంస్థగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నానా ప్రయత్నాలు చేస్తూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, ఇంకో వైపు కొందరు సనాతనం ముసుగు వేసుకొని ఇలా దొంగతనాలకు పాల్పడడం వింత పరిణామం. ఆలయ…

Read Full News
physic.jpg c

రోగమా…ధర్మమా…!

“సనాతన ధర్మం” అనే పదాన్ని సాకుగా నూలుపోగు లేకుండా వీధుల్లో సంచరిస్తున్న ఓ మానసిక రోగి పట్ల పోలీసులు,ఇతర ప్రభుత్వ అధికారులు అవలంభిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. దిశా, నిర్దేశం లేకుండా, పోలీసులు, దేవాలయాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఓ కారు వేసుకొని నగ్నంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చల విడిగా తిరుగుతున్న సాధు మహిళ పై ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనేది ప్రశ్నార్థకం. తనను అడ్డుకున్న పోలీసు అధికారులపై లేనిపోని అభాండాలు వేయడం, తన యద…

Read Full News