IMG 20240808 WA0012

పోరాట చిహ్నం…

కార్మికుల సమస్యల పై పోరాడడానికి జై స్వరాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ (జె.ఎస్.టి.యు.) లోగో ఆవిష్కృతమైంది. అసంఘటిత కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన జేఎస్టీయూసీ కార్మిక లోకాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ శాఖల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపధ్యంలో జేఎస్టీయూసీ బైక్ స్టిక్కర్లను…

Read More
IMG 20240803 WA0012

ఇళ్ళు లేని “భవన నిర్మాతలు”

భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. పూరి గుడిసె నుంచి భారత పార్లమెంటు వరకు నిర్మించే ఈ వర్గానికి సొంత ఇల్లు లేక పోతే ఇక కాంగ్రెస్ ప్రజా పాలనకు అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు మెట్టు గూడ లోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ గౌడ…

Read More
IMG 20240715 WA0010

“గల్ఫ్” బడ్జెట్ కావాలి…

గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రానున్న బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలని గల్ఫ్ జెఏసి బృందం హైదరాబాద్ లో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లను వేరు వేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై…

Read More
IMG 20240626 WA0059

“రియల్” కార్మికులను ఆదుకోండి..

రియల్ ఎస్టేట్ వెంచర్లల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు విద్య, వైద్యం అందించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. నిర్మాణాలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు పని ప్రదేశాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల పిల్లలకు నిర్మాణాల వద్ద పాఠశాలలు ఏర్పాటు చేయాలని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ కోరారు. కార్మిక నాయకులు, పార్టీ నాయకులతో హైదారాబాద్ లోని తెలంగాణ లేబర్ కమిషనర్ కృష్ణ…

Read More
gulf modi

ఒప్పందాలు సరే.. కార్మికుల సంగతి…

ప్రధాని నరేంద్ర మోదీ  రెండు రోజులు అబుదాబిలో పర్యటించిన సందర్భంగా యూఏఈ దేశంతో ఎనిమిది వ్యాపార  ఒప్పందాలు చేసుకున్నారు, కానీ  గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, కన్వీనర్ మంద భీంరెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక…

Read More
Screenshot 20230817 123721 Video Player

“పోర్టు”లో పోరు….

ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.

Read More