teacher c

విద్యార్ధుల కిరాతకం..

సభ్య సమాజం నివ్వెరపోయే కిరాతక సంఘటన ఇది. తల్లిదండ్రులు తలలు  మొలలో పెట్టుకోవాలి, పాలకులు, విద్యా వ్యవస్థ  సిగ్గు పడాలి. చదువుకొని  దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్ధులు హంతకులుగా మారడం ఆందోళనకర పరిణామం. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన అత్యంత భయానకంగా ఉంది. చెడు వ్యాసనాలకు అలవాటు పడ్డ విద్యార్ధులు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలే చూస్తున్నాం. కానీ, ఈ సంఘటన దీనికి పూర్తీ భిన్నమైంది. సామాన్యుల  ఊహకు కూడా అందని దురదృష్టకర ఘోరం. బరితెగించిన కొందరు…

Read Full News
3 party

కాంగ్రెస్ కి 74 సీట్లు : లోక్ పోల్

తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్‌ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్‌ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది.  ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం  జిల్లాల్లో కాంగ్రెస్‌ దాదాపు అన్ని సీట్లలో…

Read Full News
Screenshot 20231015 211154 Gallery

ఎవరి డబ్బు….

నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.

Read Full News