shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read More
Screenshot 20231228 213438 WhatsApp

మోడీ మెడిసిన్ ఖతం..

దేశంలో నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కు గడువు తేదీ అయిపోయిందని, మోడీ మెడిసిన్ ఇక పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారనీ. ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్…

Read More
IMG 20231223 WA0025

ముగిసిన విడిది…

రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రప‌తి, ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉద‌యం హ‌కీంపేట్‌లో రాష్ట్రపతికి గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు ప‌లికారు. ఆమె ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.

Read More
big bildng

అతి”పేద్ద”ఆఫీస్…

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్‌‌ మన దేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు పేరెన్నికగన్న గుజరాత్‌ రాష్టంలోని సూరత్ నగరంలో ఈ బిల్డింగును నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన…

Read More
gas parlmnt

సభలో “ఉగ్ర గురి”…

ముష్కర మూకలు మరోసారి దేశ లోక్ సభకు గురిపెత్తాయి. సరిగ్గా 22 సంవత్సరాల కిందట పార్లమెంట్ భవనం వద్ద కాల్పులకు తెగబడ్డ తరహా లోనే ఈ సారి దుండగులు ఏకంగా పార్లమెంట్ సభలో కూర్చున్న సభ్యుల పైకి దూసుకు వెళ్ళారు. ఇద్దరు ఆగంతకులు ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ విడుదల చేశారు. దీంతో భద్రతా దళాలు ఆ ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నాయి. వీళ్ళను ఖలిస్తానీ వేర్పాటవాదులుగా భావిస్తున్నారు. 2001 వ సంవత్సరంలో ఇదే…

Read More
cht cm vistnudev

విష్ణుదేవ్‌ కి”ఛత్తీస్‌”పగ్గాలు…

చత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నికయ్యారు. చత్తీస్‌గఢ్‌ శాసన సభ బిజెపి పక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ని ఎన్నుకున్నారు. రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఉహాగానాలకు బిజెపి మాజీ ఎంపీ విష్ణుదేవ్‌సాయ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

Read More
laknw

లక్నో కాదు ..”లక్ష్మణ పురి”…!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో పేరు మారింది. ఇప్పటి నుంచి దాన్ని “లక్ష్మణ పురి”గా వ్యవహరిస్తారని అధిత్యానాద్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More
IMG 20231126 WA0021

తిరుపతిలో మోడీ…

తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.

Read More
babu 3

చంద్రబాబుకి బెయిల్

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌…

Read More
IMG 20231112 WA0000

“వర్గీకరణ” కమిటీ..

ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదనంలో జరిగిన ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో మోడీ మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని, దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తున్నానని హామీ ఇచ్చారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడానికే మాదిగల సభకు వచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత…

Read More
modi advani

మీ ఆశీర్వాదం…

రాజకీయ కురువృద్ధులు, భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కిషన్ అద్వాని 96 వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ తదితరులు అద్వాని నివాసానికి వెళ్ళారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
chtisghd 1pol

మొదటి దశ ప్రశాంతం…

ఛత్తీస్ ఘడ్ లో తొలి దశలో 20 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6శాతం తక్కువని ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. కాగా, ఛత్తీస్ ఘడ్ లో మిగతా 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.మరోవైపు మిజోరంలో 40 స్థానాలకు గానూ పోలింగ్ సమయం ముగిసే సరికి 77.04 శాతం ఓటింగ్ నమోదైంది.

Read More
samaria

సమాచార కమిషనర్”సమారియా”…

సీనియర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా భారత సమాచార ముఖ్య కమిషనర్ గా నియమితులైయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమారియా సింగరేణి డైరెక్టర్ గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ విభాగంలో పని చేసి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కి చెందినా హీరాలాల్ సమారియా ఉమ్మడి రాష్ట్రం లోని…

Read More