రాజకీయ కురువృద్ధులు, భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కిషన్ అద్వాని 96 వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ తదితరులు అద్వాని నివాసానికి వెళ్ళారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
