దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి ,మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎం.పీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
మహిళా నేతల పై …
