
“సుదర్శన్” యాక్టివేటెడ్..
జమ్మూ టార్గెట్గా పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఎస్-400 సుదర్శన్ చక్ర, ఎల్-70, జెడ్.ఎస్.యు -23. శిఖ ఎయిర్…
జమ్మూ టార్గెట్గా పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఎస్-400 సుదర్శన్ చక్ర, ఎల్-70, జెడ్.ఎస్.యు -23. శిఖ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచి పాకిస్థాన్ దొంగ చాటు దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ధీటుగా బదులు చెప్పడానికి భారత సైన్యం కూడా సన్నద్ధం అయింది.
మొన్న రాత్రి జరిపిన ఆపరేషన్ సిందూర్లో 100 మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి “ఆపరేషన్ సిందూర్” పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లోని ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురునేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి…
“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్…
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరిట పాకిస్థాన్, దాని ఆక్రమిత కశ్మీర్లో కచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…
ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో ఉమ్మడిగా ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు గాయంతో బాధపడుతున్న కేఎస్ఆర్ గౌడను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, ఆ పార్టీ నేతలు రాజు, తివారీ ఈ రోజు హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో కలిసి…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర మూక స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ, పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?…
అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం…
Chief Minister of Telangana A. Revanth Reddy called for an Emergency Meeting with all officials concerned at 11 am at the Integrated Command and Control Centre (ICCC) in Hyderabad to review all security preparations post Operation Sindoor.The security measures to safeguard all major installations and key strategic Central, defence and state government locations will be…
పాకిస్థాన్ ఉగ్ర అడ్డాల పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులు వ్యూహాత్మకంగా జరిగాయి. ఆపరేషన్ “సిందూర్” ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాద…
Telangana state capital of Hyderabad… India’s youngest and one of its most dynamic cities is set to host the 72nd edition of the prestigious Miss World Festival. Scheduled from 7th to 31st May 2025, this global event marks a milestone for both India and the Miss World Organisation, with Hyderabad serving as the principal host…
సమాజంలో ఆధునికంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అసంఘటిత కార్మిక రంగం విస్తరిస్తోందని, ఇదే సమయంలో కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ అన్నారు. వస్తు సేవల రంగం విస్తరణ, ఆన్లైన్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుంచి లేబర్ వలస వంటి కారణాల వల్ల అసంఘటిత కార్మికులు ఉపాధి సమస్యతో పాటు తక్కువ కూలీ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రానున్న కాలంలో అసంఘటిత కార్మికుల సమస్యలు తీవ్రం కానున్నాయని,…
Vaibhav Suryavamshi, the 14-year-old cricket prodigy from Bihar, has already made significant strides in his young career. While he hasn’t scored a century in just 35 balls in the Indian Premier League (IPL) yet, his performances in domestic and Youth International Cricket have been nothing short of remarkable. Vaibhav Suryavanshi’s journey from the fields of…
భారాస అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ను విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు.‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం….
1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించా అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే ఏప్రిల్ 27, 2001న జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం…
The National Investigation Agency (NIA) has begun the process of formally taking over the Pahalgam terror attack case, in which 26 innocent tourists were mercilessly shot dead on Tuesday, following orders from the Union Ministry of Home Affairs (MHA). In a handout the NIA said that its teams, which have been camping at the terror…