కదలండి…

IMG 20240625 WA0036

కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ తారిక్ అన్వర్ నిన ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కలిశారు. షర్మిల నేతృత్వంలో జరుగుతున్న అనేక పార్టీ వ్యతిరేక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో కేవలం షర్మిల ఒంటెత్తు పోకడలు మూలంగానే భారీ నష్టం కలిగిందని ఆయనకు వివరించారు. అంతేకాక,షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో అధిష్ఠానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఇతర నాయకులు అన్వర్ ని కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *