మంచాన పడ్డ “మాఫియా”…
పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో మాఫియ డాన్ మరొకసారి అనారోగ్యం పలైయాడనే సమాచారం అందుతోంది. అతన్ని అక్కడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో మాఫియ డాన్ మరొకసారి అనారోగ్యం పలైయాడనే సమాచారం అందుతోంది. అతన్ని అక్కడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
కుంగి పోయిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన…
ఆంద్రప్రదేశ్ రాజకీయల చర్చలు హైదారాబాద్ కేంద్రంగా మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నగరంలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులు, రెండు పార్టీల పొత్తుల వ్యవహారం పై చర్చించారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశే ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య జరిగిన అంతర్గత భేటీలో 4 ప్రధాన…
“ఉల్లాసంగా …ఉత్సాహంగా ” వెండితెర పై చిందులు వేసిన నటి స్నేహ ఉల్లాల్. తెలుగు ప్రక్షకులకు అందులోనూ యువతకు బాగా గుర్తుండే ఉంటింది. “ఐశ్వర్య” లాంటి అందంతో “అలా మొదలైనంది”అంటూ నీలికళ్ళ చూపులతో ప్రేక్షకులకు “కరెంటు” షాక్ ఇచ్చి తియ్యని “మడత కాజా”లు తినిపించిన సుందరి ఉల్లాల్. ఈ 18న ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు…
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు.ఈ నెల 18న సాయంత్రం 6:25 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు వస్తారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్కు సంబంధించి అధికారులు రిహార్సల్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఈ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్…
Konda Surekha on took formal charge of as Minister of Environment and Forests and Endowments. She took charge in her chambers in the BR Ambedkar Telangana State Secretariat at 8.45 a.m., in the presence of her family, senior officials of the department. Soon after taking charge, the Minister signed her first file for increasing ex-gratia…
Sri Kothakota Sreenivasa Reddy IPS Commissioner of Police Hyderabad city held an interaction session with all zonal DCPs , ACPs and Inspectors at Auditorium, ICCC Building Road No.12, Banjara hills, Hyderabd as regards basic policing, investigation,traffic enforcement and Eradication of drugs from Hyderabad city.Sri.P.Vishwa Prasad IPS Addl.CP Special Branch, Sri.Gajarao Bhupal IPS Jt.CP Crime &…
Mumbai Indians today announced a significant leadership transition for the upcoming 2024 season. Renowned all-rounder Hardik Pandya is set to take the helm as the captain of the Mumbai Indians, succeeding its longest-serving, one of the most successful and loved captains the illustrious Rohit Sharma. Commenting on this transition Mahela Jayawardene, Global Head of Performance,…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన దేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు పేరెన్నికగన్న గుజరాత్ రాష్టంలోని సూరత్ నగరంలో ఈ బిల్డింగును నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)పరిధిలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కినట్టు భావిస్తున్నానని ఐ.ఎ.ఎస్ అధికారి ఆమ్రపాలి అన్నారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, హెచ్ఎండిఏ ఉద్యోగులు,సిబ్బంది సహకారంతో మరిన్ని జంట నగరాల్లో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు చేపట్టనున్నట్టు తెలిపారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్…
పదేళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞతను అభినందించార. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చా వాయువులను పీల్చుకుంటోండని. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి ఆమె ప్రసంగించారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన…
హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం…
Five students from Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)-Adilabad, Telangana were allegedly assaulted by unknown persons who barged into the campus here on Wednesday night. Police said the MBBS students sustained minor injuries when the unidentified persons attacked them. Another student Abhishek from MBBS final year was reportedly dragged till the main gate when…
తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు…