kcr kavit c

ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు…

Read More
exam bail c

బెయిల్ కోసం”కుమార”వ్యూహం…!

దేశంలో కోట్లాది మంది పిల్లలు విద్య కోసం ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్నారు. అక్కడే అన్ని సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం అధ్యాపకుల సూచనల మేరకే పరీక్షలకు హాజరవుతున్నారు. తల్లిదండ్రులే దగ్గరుండి పరీక్షలకు సిద్ధం చేయాల్సిన రోజులు సుమారు రెండు దశాబ్దాల కిందటే కనుమరుగు అయ్యాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఇందుకు సాక్ష్యం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లల చదువు పై తల్లిదండ్రుల పాత్ర ఏ మేరకు ఉందనేది విద్యా రంగ పరిశీలకులకు…

Read More
kavit kejri cf

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

ఢిల్లీ మద్యం కొనుగోళ్ల కుంభకోణానికి తెలంగాణనే ప్రధాన అడ్డాగా మారిందా ? ఆ వందల కోట్ల  గోల్ మాల్ తంతు కవిత కనుసన్నలలోనే జరిగిందా?  తెలంగాణాలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత ఢిల్లీ మద్యం పాలసీలో అడుగు పెట్టిందా? నీతి, నిజాయితీ అంటూ “చీపురు కట్ట” పట్టుకొని అవినీతిని ఊడ్చి వేయాలనే సంకల్పంతో  రాజకీయాల్లోకి వచ్చిన  సివిల్ సర్వెంట్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  కవిత అవినీతి కోఠరీ వలలో చిక్కుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కవిత ముఠానే…

Read More
IMG 20231007 WA0022 1

ఇక మంచి రోజులే…

భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ,…

Read More
IMG 20230822 WA0000

మళ్ళీ పిలుపు…

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో…

Read More
IMG 20230822 WA0000

నాన్న దగ్గర ఏమైందో…

దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్  కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో  7మంది మహిళలకు టికెట్…

Read More