IMG 20240803 WA0008

సలామ్ “జవాన్”….

కొండ కోనలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే కేరళ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఫలితంగా వందల మంది మట్టి ముద్దలుగా మారిపోయారు. రాళ్ల మధ్య నలిగి పోయారు. అనేక ప్రాంతాలు ఆర్తనాదాలతో పిక్కటిల్లాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న అనేక మందికి బాసటగా నిలిచారు మన వీర జవాన్ లు. అత్యంత క్లిష్టమైన చోట్లకు కూడా వెళ్ళి జనాన్ని అక్కున చేర్చుకున్నారు. కానీ, ప్రజలు చవు బతుకులతో పోరాడుతున్నారని అనుకున్నారేమో అందుకే ఇళ్ల ముందు అరుగులనే…

Read More
IMG 20240802 WA0013

విలయానికి 310 మంది..

కేరళ లోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది.. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 310 కి చేరుకుంది. మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి….

Read More
kerala c

Tragedy in “Greenland”…

The Kerala government has announced a state mourning for two days (30-31 July) after the landslide incident. The death toll in the landslide that occurred after heavy rains in Wayanad, Kerala has risen to 151. 116 are in the hospital, while more than 220 people are reported missing. This landslide occurred late Monday night in…

Read More
IMG 20240730 WA0010

కబళించిన కొండలు…

పచ్చని రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 90 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది, వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి నట్లు అధికారులు తెలిపారు. మెప్పాడి ముండకై ప్రాంతం లో అర్థరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు…

Read More
IMG 20240530 WA0014

“చల్లని” కబురు…

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే…

Read More
kerala c

నా తీర్పే శాసనం…!

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది. మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ తీర్పు ఇచ్చారు. క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. తల్లి, భార్య, కూతురి ఎదుటే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరమని, నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. నిషేధిత…

Read More
sabari temple

మూతపడ్డ ఆలయం…

స్వాముల శరణుగోషతో మారుమోగిన శబరి కొండలు మూగబోయాయి. తెల్లవారు జామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం సమకూరింది. శబరిమలలో చలికాల మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల, మకర విలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30 గంటల సమయంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప ఆలయం మూసి వేశారు. ఈ ఏడాది 50 లక్షల మందికి…

Read More
covid 23

జాగ్రత్త…!

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,050 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 890 మంది…

Read More
IMG 20231029 WA0016

కేరళలో కుట్ర…

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.పేలుడుకు సంబంధించి ఆదివారం…

Read More
Screenshot 20230903 173609 Gallery

“గిన్నిస్”కెక్కిన సవ్వడి..

కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా 7000 మంది కళాకారులతో నిర్వహించిన నృత్య కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నృత్యం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించడం విశేషం.

Read More