images 55

ముడు ముక్కల”సర్కిల్”..!

నేతల రాజకీయం, పలుకుబడి, పంతాల మధ్య ఒక సర్కిల్ పోలీస్ స్టేషన్ ఏకంగా మూడు ముక్కలు అయ్యింది. అది పరిపాలన సౌలభ్యం కోసం మాత్రం కాదు. నాయకుల పెత్తనం, వారి పలుకుబడి కోసం మాత్రమే. ఆ పోలీసు సర్కిల్ పరిధి అది మూడు నియోజక వర్గాల్లో విస్తరించి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే అందువల్లనే ఇప్పుడు మూడు నియోజక వర్గాల నేతలు ఆ సర్కిల్ ను పంచేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ సర్కిల్ పోలీసు…

Read More
IMG 20240707 WA0044

Registered..

Delhi Police has registered an FIR against TMC Lok Sabha MP Mahua Moitra for her “derogatory” social media post on National Commission for Women Chief Rekha Sharma. The Trinamool Congress (TMC) leader commented on a video posted on X that showed Sharma arriving at the site of a stampede in Uttar Pradesh’s Hathras. Moitra later…

Read More
5 mps

పార్లమెంట్ లో “పాంచ్”..

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికార పరిణామం కనిపించింది. ఒకే కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు లోక్ సభకు ఎంపిక అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అఖిలేష్‌ యాదవ్ కుటుంబం నుంచి ఐదుగురు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం. వీరు ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి గెలిచారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్రయాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్‌…

Read More
ali

నంద్యాల నుంచి”అలీ”..?

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నలోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో నంద్యాల స్థానాన్ని హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్ కు ఇచ్చే సూచనలు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, అమలాపురంలో ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్టు సమాచారం.

Read More
rathd sitaka c

“సేవ” కోసం ఆరాటం…

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం  కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More
jayaprada3

అరెస్టుకు రంగం..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు…

Read More
IMG 20240214 WA0044

రాజ్యసభకు”రేణుక”

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లను ఎఐసిసి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

Read More
what is c

“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం…

Read More
rahul

మళ్ళీ సభలోకి…

మోడీ అనే ఇంటి పేరు పై వివాద వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో తిరిగి పార్లమెంట్ లో అడుగుపెడుతున్నారు. అంతేకాదు, మంగళ వారం 26 ప్రతిపక్ష పార్టీల కూటమి లోక్ సభలో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Read More
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read More