అక్కడ అసలేం జరుగుతోంది….

అమరావతిలోని వి.ఐ.టి. యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే బలమైన ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా అటు యునివర్సిటీ యాజమాన్యం, మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి క్యాంపస్ లో తాజాగా జరిగిన గొడవలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులకుగానీ, ప్రసార సాధనాలకు గానీ  సమాచారం చేరవేయలుకునే వారిని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కొందరు విద్యర్ధుల ద్వారానే తెలుస్తోంది….

Read More

అమరదీపం అద్భుతం…

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర దీపం మహానగరానికి మరో మణిహారం. సుమారు 3.29 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 177 కోట్ల రుపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున ఈ నిర్మాణం కొలువై ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఇంకోవైపు చూడ సొంపుగా కనిపించే నూతన సచివాలయం, ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, నెక్లెస్ రోడ్డులకి చేరువలో ఉండడంతో అమర దీపం పర్యాటకులను మరింతగా ఆకాశించే…

Read More

ఛాట్ జిపిటి అంతపని చేస్తుందా..

ఛాట్ జి పి టి వల్ల భారీగా ఉద్యోగాలు ఊడుతాయని అమెరికాకు చెందినా గోల్డ్ మెన్ సాచ్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల (30 కోట్ల)ఫుల్ టైమ్ ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తాయని, వారి స్థానంలో ఛాట్ జిపిటి లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫార్మ్ లు వస్తాయని పేర్కొంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా 18% పనులు ఆటోమెటిక్ అయిపోతాయని వివరించింది

Read More

నీటి పై అవగాహనా భేష్…

ఢిల్లీలో నిర్వహించిన జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్  ధనకడ్ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి బహుమతి అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు మూడవ అవార్డ్ లభించింది. గ్రామపంచాయతీ కేటగిరీలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయితీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథ పురం గ్రామానికి అవార్డ్ దక్కింది. నీటి విధానాలను అవలంభించడం ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాది…

Read More
babupavan 1

దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ…

జకీర్, సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభ ద్వారా ఒక నూతన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించాడు. ఇందులో ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడే., కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నా చంద్రబాబు కోరికల మీద నీళ్లు పోయకపోగా పవన్ కళ్యాణ్ నిప్పులు పోశాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పాలన వస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా…

Read More