ఫోరెన్సిక్ ఆడిట్‌ కావాలి..

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ధరణి పోర్టల్‌పై రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది..  ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని అధికార పార్టీ నేతల అండతో కొందరు భూములను ఆక్రమించుకోవడమే కాకా ఇతర అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌,ఆయన కుమారుడు కేటీఆర్‌ సైబర్‌ నేరగాళ్లలా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పోర్టల్ వెనుక భూస్వాములు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు….

Read More

నిజంగా చేస్తే పిల్లలు సూపర్…

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్‌ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై ఒకటి నుంచి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందజేయాలని వివరించారు. ఈ నెల 20న ఒక్కో జిల్లాల్లో 5వేల మంది విద్యార్థులకు…

Read More

లాసెట్, పిజిఎల్ సెట్ ఫలితాలు..

రాష్ట్రంలో న్యాయవిద్య కోర్సుల్లో  ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ లాసెట్, పిజిఎల్ సెట్ లో  80.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి టిఎస్ లాసెట్, పిజి ఎల్‌సెట్‌-2023 ఫ‌లితాలను విడుద‌ల‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడేళ్ల  ఎల్ఎల్‌బీలో 78.59 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీలో 80.21 శాత్తం ఉత్తీర్ణ‌త‌…

Read More
varma3

అదేదో చెప్పొచ్చుగా …

శాసన సభలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా అంటూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సినీ దర్శకులు రం గోపాల్ వర్మ తనదైన శిలిలో స్పందించారు. సోది లేకుండా షాట్ లోకి వెళ్ళిపోయారు. ఈసారి నన్ను అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తా అన్నావుగా అంత దమ్మున్నోడివి ఐతే ఏ నియోజకవర్గం లో పోటీ చేస్తున్నావో చెప్పొచ్చుగా అంటూ ట్వీట్ చేశారు వర్మ …

Read More
nizmpet1

చచ్చి పోతున్నారు…స్థలాలు ఇవ్వండి….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్ట్ ఆదేశాలను విధిగా, బాధ్యతగా గౌరవించాలి, అమలు చేయాలి. కానీ, తెలంగాణలో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా ఉంది. ఎప్పుడో 16 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో జర్నలిస్టులు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాల వ్యవహారం కోర్టుల్లో నలిగి చివరకు 14 ఏళ్ల సుధీర్గ విచారణల తర్వాత  జర్నలిస్టులకు కేటాయించిన  స్థలాలు వారికి ఇవ్వాలని  గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది….

Read More
parlamant

నో టిఆర్ఎస్..ఓన్లీ బిఆర్ఎస్..

తెలంగాణా రాష్ట్ర సమితి పేరును లోక్ సభలో ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జరీ చేసిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు చేసిన అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాజా ఆదేశాల మేరకు…

Read More
babupavan 1

దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ…

జకీర్, సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభ ద్వారా ఒక నూతన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపించాడు. ఇందులో ఎక్కువగా బాధపడేది చంద్రబాబు నాయుడే., కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నా చంద్రబాబు కోరికల మీద నీళ్లు పోయకపోగా పవన్ కళ్యాణ్ నిప్పులు పోశాడు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో పాలన వస్తుంది అనే మాట మాట్లాడడం ద్వారా…

Read More
revant

కెసిఆర్ ని చెట్టుకి ఉరి తీయాలి…

ముఖ్యమంత్రి  కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టినా తప్పు లేద ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి ఏ మాత్రం భయపడటం లేదన్నారు.  75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని రేవంత్…

Read More

“జన” హోమం….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో  పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. పూజలు, హోమ కార్యక్రమాలకు ఆ పార్టీ నేత నాదెళ్ళ మనోహర్ సహా పలువురు కార్యకర్తలు హాజరైయారు.

Read More

నాగపూర్ లో కొత్త ఆఫీసు..

పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర లోని నాగపూర్ లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ రేపు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి నేతలు కొత్త భవనంలో పలురకాల శాంతి పూజలు నిర్వహించారు.

Read More

ఆ విషయంలో జగన్ గ్రేట్…!

సిబిఐ…ఆ పేరు వింటే చాలు నేరస్తులు, హంతకులు, ఆర్ధిక మోసగాళ్ళు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఇలా ఎవరికైనా గుండెల్లో గుబులు పుడుతుంది. ఏదైనా కేసు చేపడితే దాన్ని సమర్ధవంతంగా పూర్తి చేయగలమనేది ఆ శాఖాధికారుల గట్టి నమ్మకం. ఆ సత్తా కూడా సిబీఐకి ఉంది.  అలా సాధించిన కేసులు అనేకం ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద భారత దేశంలో దానికి  ప్రత్యేక గుర్తింపు, గౌరవం. అంతేకాదు, న్యాయం జరుగుతుందనే భరోసా.  కేసుల విచారణలో ఆచితూచి వ్యవహరించే సిబీఐకి కొన్ని…

Read More