సౌత్‌లాన్‌లో మోడీ సందడి…

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా పర్యటనలో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు పరస్పర రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, నిబంధనల మేరకు పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్…

Read More
us flag 1

మరో రెండు దౌత్య కార్యాలయాలు…

భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను  ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

Read More

యోగ సత్తా…గిన్నీస్….

అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది.  ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు  చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు….

Read More
airport

సాదరంగా మోడీకి…

అమెరికా పర్యటనలో భాగంగా ఆ గడ్డపై కాలు మోపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎయిర్ బేస్ వద్ద భారతీయులు సాదర స్వాగతం పలికారు. బ్యారికేట్ల వైపు నిల్చుని జాతీయ జండాలతో భారత మాతాకి జై, మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని మోడీ కాన్వాయ్ నుంచి దిగివచ్చి పలువురితో కరచాలనం చేశారు.

Read More
modi cf

బైడేన్ తో మోడీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ  అధ్యక్షుడు జో బైడేన్, ఫస్ట్ లేడి జిల్ బైడేన్ ల తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ఒకరికొకరు కానుకలు ఇచ్చి, పుచ్చుకున్నారు. రాత్రికి జరిగే విందు కార్యక్రమంలో తిరిగి భేటీ అవుతారు.

Read More

వచ్చే ఎన్నికల్లో వారే కీలకం….

తెలంగాణ  అభివృద్ధి కేసీఆర్  దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్  అన్నారు.  బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు జరిగింది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందని,…

Read More