
35 = 100…!
Vaibhav Suryavamshi, the 14-year-old cricket prodigy from Bihar, has already made significant strides in his…
Vaibhav Suryavamshi, the 14-year-old cricket prodigy from Bihar, has already made significant strides in his young career. While he hasn’t scored a century in just 35 balls in the Indian Premier League (IPL) yet, his performances in domestic and Youth International Cricket have been nothing short of remarkable. Vaibhav Suryavanshi’s journey from the fields of…
భారాస అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ను విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు.‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం….
1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించా అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే ఏప్రిల్ 27, 2001న జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం…
The National Investigation Agency (NIA) has begun the process of formally taking over the Pahalgam terror attack case, in which 26 innocent tourists were mercilessly shot dead on Tuesday, following orders from the Union Ministry of Home Affairs (MHA). In a handout the NIA said that its teams, which have been camping at the terror…
బాచుపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని బరిగేలా హర్షిత శేఖర్ గౌడ్ చిత్ర కళ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన హర్షిత చక్కటి నైపుణ్యంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకుగట్టినట్టు పెయింటింగ్ రూపంలో చూపడం విశేషం.
కాశ్మీర్ లోయ పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానియులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా ప్రశంశలు అందుకున్న ఐపిఎస్ అధికారి పెండ్యాల సీతా రామాంజనేయులు ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న ఆయన శత్రువుగా ఎలా మారారు? టిడిపి నేతలకు దగ్గర అని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి పీ.ఎస్.ఆర్. ని ఏరికోరి ఎందుకు దగ్గరకు తీశారు? చేసిన తప్పిదాల కంటే సామాజిక వర్గ వేటకు చిక్కుకున్నారా? ఇవీ పీ.ఎస్.ఆర్. అరెస్టుతో…
ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు. పగ, కక్షలు, కార్పణ్యాలు వేరు. రాజకీయాలు అనేక లక్ష్యాలతో నాయకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయి. కక్షలు వ్యక్తిగత వ్యవహారాలతో ముడిపడి పగతో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఏ రాజకీయం చేయాలనుకున్నా అవి రాజ్యాంగానికి కట్టుబడి తీరాలి. అదే కక్ష సాధింపునకు తెగించాలనుకుంటే నీతి, నియమాలతో గానీ, ఏ చట్టంతో గానీ పని లేదు. మూర్ఖపు ఆలోచనలతో వ్యూహాలు వేస్తే చాలు. నువ్వా…నేనా…అంటూ రోషాలు పెంచుకుంటూ బలం చూపుకుంటే అదే హీరోయిజం….
The official Telangana Rising delegation led by Chief Minister A. Revanth Reddy visited the headquarters of Sony Corporation here on Thursday. Officers of the Sony Corporation showcased several new initiatives at Sony, and detailed their workings, including new products, to the delegation. The delegation also held detailed discussions on the animation subsidiary of the company,…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల పై ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000…
కొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముస్తాబు అవుతోంది. ఈ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్లాట్ఫామ్లను వంద రోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్ కాచిగూడ, నాంపల్లి, స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం లో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్…
In just two days, wild elephant attacks in the forest areas near Athirappilly and Vazhachal in Thrissur district have claimed the lives of three people, sending shockwaves through the local communities.The latest incident was reported from Vanchikkadav near the Athirappilly waterfall, where two residents of Vazhachal Ambika and Satheesh, were found dead on Tuesday morning….
Telangana Tourism Secretary, Smt. Smita Sabharwal, IAS, chaired a high-level review meeting today at Secretariat to oversee preparations for the upcoming Miss World festival to be held in May and the much-anticipated Kakatiya Heritage Tour and Warangal Tour for Miss World contestants on 14th May.The meeting focused on ensuring seamless arrangements to showcase Telangana’s rich…
In a day of fast-paced developments linked with the extradition of Tahawwur Hussain Rana, the National Investigation Agency (NIA) took custody of the 26/11 Mumbai attacks mastermind on Thursday evening, on the orders of the Special Court in New Delhi.The anti-terror agency had produced Rana before the NIA Special Court at Patiala House after formally…
పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం…