“బెట్టింగ్” సమన్లు…

shrada ranbir

మహా దేవ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రద్దా కపూర్ కు  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సమన్లు జారీ చేసింది. ఈ యాప్ కేసులో నటుడు రణ్ బీర్ కపూర్ , హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యుమా ఖురేషి, హీనా ఖాన్ కూ ఈడి నుండీ సమన్లు జారీ అయ్యాయి.  హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్న  మహ దేవ్ యాప్ ప్రమోటర్లు సౌరబ్ చంద్ర శేఖర్, రవి ఉప్పల్ పై ఈడి కేసు నమోదు చేసిన అధికారులు  పూర్తి స్థాయి విచారణకు దిగినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ తో ఆయా నటులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఇ.డి. కూపీ లాగుతోంది.

huma in
shradda
heena m

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *