IMG 20250417 WA0025

Revanth at Sony..

The official Telangana Rising delegation led by Chief Minister A. Revanth Reddy visited the headquarters of Sony Corporation here on Thursday. Officers of the Sony Corporation showcased several new initiatives at Sony, and detailed their workings, including new products, to the delegation. The delegation also held detailed discussions on the animation subsidiary of the company,…

Read More
IMG 20250417 WA0014

ప్రవాహం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల పై ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000…

Read More
IMG 20250415 WA0005

రైల్ స్టేషన్ బంద్

కొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముస్తాబు అవుతోంది. ఈ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లను వంద రోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్ కాచిగూడ, నాంపల్లి, స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణం లో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌…

Read More
IMG 20250415 WA0002

Elephant attacks..

In just two days, wild elephant attacks in the forest areas near Athirappilly and Vazhachal in Thrissur district have claimed the lives of three people, sending shockwaves through the local communities.The latest incident was reported from Vanchikkadav near the Athirappilly waterfall, where two residents of Vazhachal Ambika and Satheesh, were found dead on Tuesday morning….

Read More
IMG 20250411 WA0006

“T” Culture for Beauty Fest.

Telangana Tourism Secretary, Smt. Smita Sabharwal, IAS, chaired a high-level review meeting today at Secretariat to oversee preparations for the upcoming Miss World festival to be held in May and the much-anticipated Kakatiya Heritage Tour and Warangal Tour for Miss World contestants on 14th May.The meeting focused on ensuring seamless arrangements to showcase Telangana’s rich…

Read More
IMG 20250411 WA0000

MASTERMIND IN NIA CUSTODY

In a day of fast-paced developments linked with the extradition of Tahawwur Hussain Rana, the National Investigation Agency (NIA) took custody of the 26/11 Mumbai attacks mastermind on Thursday evening, on the orders of the Special Court in New Delhi.The anti-terror agency had produced Rana before the NIA Special Court at Patiala House after formally…

Read More
allam c

“అల్లం”సర్ అప్పుడేం చేశారు ?

పదేళ్లు “దొర” ముందు నోరు మెదపని జర్నలిస్టు నేత ఇప్పుడు విలేకరుల సమస్యలపై మాట్లాడడం నిజంగా విడ్డూరమే. దొర జర్నలిస్టులను బహిరంగంగా కించ పరుస్తున్నా అది తప్పు అని చెప్పలేని అల్లం నారాయణ ఈ రోజు పాత్రికేయుల తరఫున మాట్లాడడం ఆశ్చర్యమే. భారాస ఇంటి దారి పట్టేంత వరకు కనీసం మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించడానికి సాహసం చేయని అల్లం సర్ ఈ రోజు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించడం రాజకీయమే కాదు ఆయన అవివేకం…

Read More
IMG 20250408 WA0000

Should Hang “Them”…

The Telangana High Court has upheld the death sentences awarded to five convicts in the 2013 Dilsukhnagar twin bomb blasts case. The explosions, which occurred on February 21, 2013, in Hyderabad’s bustling Dilsukhnagar area, resulted in the deaths of 18 people and injuries to 131 others. Case Background Incident Details: On the evening of February…

Read More
hcu c cf

నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!

అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక  తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి…

Read More
aghori girl

“అఘోరీ” అరాచక “ధర్మం”..!

“సనాతన ధర్మం” ప్రచారం ముసుగులో ఒంటిపై నూలుపోగు లేకుండా జనం మధ్య సంచరిస్తున్న మోసగాళ్లను అదుపు చేయడంలో పోలీసులు పూర్తీ స్థాయి వైఫల్యం చెడుతున్నారు. తలచుకుంటే సామాన్యులను ఏదో ఒక కేసులో ఇరికించే సత్తా ఉన్న ఖాకీలు బట్టలు లేకుండా నడిరొడ్ల పై బరితెగించి తిరుగుతున్న “దొంగ భావాల” అఘోరీని ఎందుకు కట్టడి చేయడం లేదనేది అంతుపట్టని విషయం. తెలుగు రాష్ట్రాల్లో  అఘోరీ అంటూ బాహాటంగా అకృత్యాలు చేస్తున్నా రెండు రాష్ట్రాల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు “సనాతనం”…

Read More
bet c

సరిపోదా “సంపాదన”!

సినిమాల్లో టిక్కెట్ ధరల పెంపులో పెత్తనం వాళ్ళదే, డ్రగ్స్ లో ఆధిపత్యం వాళ్ళదే, రాజకీయాల్లో జోక్యం వాళ్ళదే, రేవ్ పార్టీల దందా వారే… బెట్టింగ్ చేయండని చెప్పేది వాళ్లే…అసలు వాళ్లు సినిమా నటులా లేక నేరగాళ్లతో చేతులు కలిపే వెండితెర వెనుక ఉన్న విలాన్ లా అనే సందేహం కలుగుతోంది. ఒక్క సినిమాకి కోట్ల రూపాయలు దండుకుంటూ, అవి చాలనట్టు అక్రమ వ్యాపారులతో చేతులు కలపడం నిజంగా కళామతల్లిని క్షోభకు గురిచేయడమే. గత రెండు దశాబ్దాలుగా తెలుగు…

Read More
social Cf

బాధ్యత మరచిన “సోషల్ మీడియా”..!

సామాజిక మాధ్యమం… అదే “సోషల్ మీడియా”… వెర్రితలలు వేస్తున్న నీచ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. అందుకు దాన్ని పెంచి పోషిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ వంటి మధ్యమాలదే పూర్తీ బాధ్యత అని నిస్సందేహంగా చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో నెట్టింట (ఇంటర్ నెట్) పుట్టుకు వస్తున్న “పోర్న్” (బూతు) వీడియోలను కట్టడి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దేశ సంస్కృతిని మంట గలిపే స్థాయిలో “రీల్స్” పేరిట ఉన్నది…

Read More
Screenshot 20250316 214354 WhatsApp

“బ్లడ్” బీచ్…

ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో కురిసిన వర్షం రక్తంలా మారింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతోంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతోంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు…

Read More
pitapur c

“దాశరథి”గా మారిన “చేగువేరా”…!

తెలుగునాట అత్యంత ప్రాబల్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పై నటులు, జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించింది “సేన” అంటూ పిఠాపురంలో పవన్ సాగించిన ప్రసంగం టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి రేకెత్తించింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ రోజు వరకూ పిఠాపురంలోనే గెలవడం కష్టతరం అనే సందిగ్ధంలో ఉన్న పవన్, ఆయన పార్టీ పోటీ చేసిన…

Read More