modi uae

అక్కడ మరో దేవాలయం…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ) లో పర్యటించనున్నారు. 13న ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో సమావేశ మవుతారు. ఈ భేటీలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పలు రకాల అంశాలపై చర్చిస్తారు. అనంతరం, దుబాయ్ కేంద్రంగా జరిగే ప్రపంచ ప్రభుత్వాల సమ్మేళనం -2024 లో అతిధిగా హాజరై ప్రసంగిస్తారు. అదేవిధంగా ఈ పర్యటనలోనే అక్కడి ప్రవాస భారతీయులు అబుదాబి లో…

Read More
IMG 20240211 WA0015

ఇక “జి.పి.ఎస్.”టోల్…

గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించే వారు, తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు.ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం…

Read More
pv

“Bharat Ratna” PV..

As a distinguished scholar and statesman, Narasimha Rao served India extensively in various capacities. He is equally remembered for the work he did as Chief Minister of Andhra Pradesh, Union Minister, and as a Member of Parliament and Legislative Assembly for many years. His visionary leadership was instrumental in making India economically advanced, laying a…

Read More
isro 30

ఇక ప్రయోగాల రచ్చ..

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆర్గ నైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్‌, అగ్నికుల్‌ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల…

Read More
soren c

సోరెన్ కు “చాట్” ఉచ్చు..

భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది….

Read More
isro robo

స్పేస్ రోబో “వ్యోమ‌మిత్ర‌”..

ఈ సంవ‌త్స‌రం అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షం లోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేప‌ట్టిన మాన‌వ ర‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగంలో ఇది ఒక భాగ‌మ‌ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్ అన్నారు. అక్టోబర్‌ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షం లోకి పంపనున్నారు. మనిషి మాదిరిగానే అన్ని పనులు నిర్వహించగలిగే ఈ రోబోను…

Read More
adwani

“రథ”యాత్రికునికి”రత్నం”…

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు లాల్ కిషన్ అద్వాని దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” వరించింది. దేశంలో బిజెపి మూలాలు విస్తరించడానికి ఆయన సేవలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1990 దశకంలో అయోధ్య రామ మందిర వివాదం పై అద్వాని జరిపిన “రథ యాత్ర” బిజెపి, సంఘ్ పరివార్ లు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయనను “రత్న”తో పురస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read More
kerala c

నా తీర్పే శాసనం…!

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది. మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ తీర్పు ఇచ్చారు. క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. తల్లి, భార్య, కూతురి ఎదుటే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరమని, నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. నిషేధిత…

Read More
ram in

హే..రామ్..శ్రీ రామ్..

కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. రామ జన్మ భూమిలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయ,జయ ధ్వానాలు, రామ కీర్తనల మధ్య బాల రాముడు ఆలయంలో ప్రతిష్టమైయాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నాడు.

Read More
sabari temple

మూతపడ్డ ఆలయం…

స్వాముల శరణుగోషతో మారుమోగిన శబరి కొండలు మూగబోయాయి. తెల్లవారు జామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం సమకూరింది. శబరిమలలో చలికాల మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల, మకర విలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30 గంటల సమయంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప ఆలయం మూసి వేశారు. ఈ ఏడాది 50 లక్షల మందికి…

Read More
baalaraam

అదే దివ్య రూపం…

ప్రాణ‌ ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌ రాముడి దివ్య‌ రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. బాల‌ రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌ రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో తీసిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాల‌ రాముడి దివ్య‌ రూపం అని తెలిపింది. శుక్ర‌వారం ఉద‌యం క‌ళ్ల‌కు గంత‌ల‌తో…

Read More
ttd swami

మళ్లీ సుప్రభాత సేవ…

ధనుర్మాసం రేపటితో ముగుస్తున్నందున తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14వ తేది ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండడంతో 15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా టీటీడీ…

Read More
train

రాముని కోసం రైలు…

రామ మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్: 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ,…

Read More
covid 23

జాగ్రత్త…!

భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,050 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 890 మంది…

Read More
squre

“రామా”ఎట్ “టైమ్స్ స్క్వేర్”..

ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్”. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తేదీన అయోధ్య లో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఈ సంధర్బంగా ప్రధాని మోడీ చేయనున్న…

Read More