
“బిడ్డా.. ఆ దెయ్యం నువ్వే”..!
కన్న తండ్రి కూడా మొహం చూడని కూతురు దారి ఎటు… నాన్న చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ భారాస నాయకులపై…
కన్న తండ్రి కూడా మొహం చూడని కూతురు దారి ఎటు… నాన్న చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ భారాస నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? తన “జాగృతి” ఊసు తప్ప భారత రాష్ట్ర సమితి (భారాస) పేరుని కూడా కవిత ఎందుకు ఉచ్ఛరించడం లేదు.. “లిక్కర్ క్వీన్” గా దేశ వ్యాప్తంగా పేరు గడించి, ఆరు నెలలపాటు తీహార్ జైలు జీవితం గడిపిన కవితను జనం నాయకురాలిగా ఎలా చేరదీస్తారు…….
If a constituency elects someone with crores of hopes, those public representatives and public leaders are dedicated to their positions. They are playing dramas for them. No matter where the country goes, no matter how the people’s welfare is, power has become their supreme duty. Officials and ministers are constantly flouting the moral responsibilities they…
Accident to M/s Air India B787 aircraft VT-ANB on 12.06.2025 at Ahmedabad On 12th Jun, 2025, M/s Air India B787 Aircraft VT-ANB while operating flight AI-171 from (Ahmedabad to Gatwick) has crashed immediately after takeoff from Ahmedabad. Accoding to DGCA Statement, there were 242 person on board the aircraft consisting of 2 pilots and 10…
జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ – పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాకిస్థాన్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందజేయనున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్షరూపాయల చొప్పున బాధితులకు అందజేస్తారు.
తెలంగాణాలో మూడు వారాల పాటు కోలాహలంగా సాగిన ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు ముగిశాయి. హైదరాబాదులోని హై టెక్స్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాతా చుయాంగ్స్రి 72వ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. గత ఏడాది మిస్ వరల్డ్ విజేత గా నిలిచిన పోలాండ్కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఆనవాయితీగా ఆమెకు కిరీటం అలంకరించారు. ఈ పోటీలో పాల్గొన్న అందగత్తెలు సోయగంతో పాటు సృజనాత్మకత, తెలివితేటలు, మానవీయతను చాటుకోవడం లో పోటీపడ్డారు….
భారత రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో దాదాపు తిరుగుబాటు నాయకురాలిగా ఎదుగుతున్న కెసిఆర్ కుమార్తె, ఎం.ఎల్.సి. కవిత దూకుడు ఇటు తెలంగాణ జనంలోనూ, అటు వివిధ రాజకీయ వర్గాల్లోనూ రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ చెట్టు నీడలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించి, అంతులేని అధికారాన్ని అనుభవించిన కవిత పదేళ్ల పాటు “ఆవేదన” అనుభవించినట్టు వెల్లడించడం ఒకింత విడ్డూరంగా కనిపిస్తోంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆడంబరం ఏ స్థాయిలో వెలుగొందనే గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భారాస అధికారంలో…
అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…
ఏడాది కాలంగా అధికారానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన బిడ్డ కవిత మధ్య ఎలాంటి కథ మొదలైంది. రాజకీయ అంశాలపై కవిత కెసిఆర్ కి రాసిన లేఖలో ఆంతర్యం ఏమిటనేది రచ్చబండ పై చర్చకు తెర లేపింది. తండ్రి మాట జవదాటని కవిత ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ లేఖ రాయాల్సిన అవసరం పై రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఈ లేఖపై సామాన్య జనంతో పాటు,…
తెలంగాణాలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రజాభవన్ లో ఏర్కోపాటు చేసిన కార్యక్రమంలో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక పత్రం అందజేశారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును…
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం కారణంగా పైకప్పు కొంత భాగం కూలి పోయింది. దీంతో ప్రయాణికులు భయంతో ఒక్పకసారిగా రుగులు తీశారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్లోకి వర్షపు నీరు చేరి అమాంతం కూలిపోయింది.
హైదరాబాద్ లో జరుగుతున్న 72 వ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు అందగత్తె లతో కోలాహలంగా మారాయి. రోజుకో కాన్సెప్ట్ తో ర్యాంపులపై దేశ విదేశీ భామలు తమ సోయగాలను ఆర బోస్తున్నారు.
పాతికేళ్ల భారత రాష్ట్ర సమితి (భారాస) చరిత్రలో ఎవ్వరూ ఊహించని తుపాను సొంత ఇంటి నుంచే మొదలైంది. సాధారణంగా ఒక పార్టీలో కుంపటి గానీ, అసంతృప్తి గానీ వేరే నేతల నుంచి రాజుకుంటుంది. కానీ, భారాసలో మాత్రం పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కన్న కూతురు కవిత నుంచే ఉత్తరం రూపంలో గుప్పుమన్నది. దీంతో అనేక రకాల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. భారాసలో ఏక చక్రాధిపత్యం నడుస్తుందా? అధినేత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారా? పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందా? నేతల అభిప్రాయాలు,…
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటిల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగడం , అనంతరం ఆమె నిర్వాహకులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చెయాడం చర్చగా మారింది. అయితే దీనిపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై సంస్థ ఛైర్పర్సన్ జూలియా మోర్లే మాట్లాడారు. ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి…
ఏడాది కాలంగా అధికారానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన బిడ్డ కవిత మధ్య ఎలాంటి కథ మొదలైంది. రాజకీయ అంశాలపై కవిత కెసిఆర్ కి రాసిన లేఖలో ఆంతర్యం ఏమిటనేది రచ్చబండ పై చర్చకు తెర లేపింది. తండ్రి మాట జవదాటని కవిత ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతూ లేఖ రాయాల్సిన అవసరం పై రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఈ లేఖపై సామాన్య జనంతో పాటు,…
బక్రీద్ పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణంలో, నగరాన్ని పరిశుభ్రంగా పెడుతూ జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ సూచించారు. బక్రీద్ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సరైన వెటర్నరీ సర్టిఫికెట్లు లేని, వధకు సిద్ధంగా లేని పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, జీహెచ్ఎంసీ…