india england

ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. ఆ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈసారి భారత్ ఆ ఓటమి ఖాతాను సమం చేసింది. ఈ క్రమంలో…

Read More
IMG 20240406 WA0007

Telugu Wealth in “Forbes”

Murali Divi, the founder of Divi Laboratories, holds the 469th position on the list with a wealth amounting to $6.2 billion. Prathap C. Reddy, a cardiologist and the founder of Apollo Hospitals ranks 1104th with a wealth totalling $3 billion, Grandhi Mallikarjuna Rao, the Chairperson of GMR Group, and P.V. Ramprasad Reddy, the Co-founder of…

Read More
wc prize

కప్పు ‘కంగారూ”ల సొంతం…

ప్రపంచ కప్పు 2023లో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్పును కైవసం చేసుకుంది.అహ్మదాబాద్ లోని మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి పోరులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి భారత్ పై గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు…

Read More
asis semi

“ఆసిస్”తో ఫైనల్…

వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి, ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 ర‌న్స్‌ ల‌క్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 215 స్కోరు చేసి, ఛేదించింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లంద‌రూ పెవిలియ‌న్ చేరినా పేస‌ర్లు స్టార్క్ (16), క‌మిన్స్ (14) బాధ్య‌త‌యుతంగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212కు ఆలౌటైంది.

Read More
in new c

మహా సమరానికి ఒక్క అడుగు….

వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…

Read More
IMG 20231112 WA0103

దీపావళి ధమాకా….

చెన్నై చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్లు దీపావళి మోత మోగించారు. ప్రపంచ కప్పు ఆటల్లో భాగంగా నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 411 పరుగుల భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రోహిత్ (61), గిల్ (51) పరుగుల రాకెట్లలా దూసుకెళ్లగా, కింగ్ కోహ్లి (51) సీమ టపాకాయిలా పేలాడు. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ థౌజండ్ (102) పరుగుల వరద కురిపించారు. 62 బంతుల్లోనే కేఎల్ సెంచరీ చేయడం మరో విశేషం….

Read More

మరో విజయం…

ప్రపంచ కప్పు క్రికెట్ లో వరుస విజయాలతో భారత్ దూసుకు పోతోంది. ధర్మశాలలో జరిగిన ఆటలో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 95 పరుగులతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అటు రోహిత్ 46, జడేజా 39*, శ్రేయస్ 33, రాహుల్ 27 రన్స్…

Read More
india 23

అదిరే బోణీ…

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, అశ్విన్‌, సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్‌ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్…

Read More
100medals

వంద పతకాల భారత్…

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ…

Read More
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read More
IMG 20231002 WA0029

ఎవరితో…ఎక్కడ…

ప్రపంచ కప్ క్రికెట్ దగ్గర పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ పండగే. దేశంలోని వివిధ నగరాల్లో జరిగే ఈ ఆట కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఏ దేశపు జట్టు ఎక్కడ ఎవరితో తలబడుతుందో తెలిపే టేబుల్ ఇది.

Read More
wagh nak in

యోధుడి ఆయుధం…

మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఉపయోగించిన “వాఘ్ నఖ్” లండన్ నుంచి తిరిగి మన దేశానికి చేరనుంది. 1659వ సంవత్సరంలో చత్రపతి శివాజీ దండ యాత్రలో భాగంగా జరిగిన పోరాటంలో సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను హతమార్చేందుకు పులి గోరు ఆకారాన్ని పోలి ఉన్న “వాఘ్ నక్”అనే ఆయుధాన్ని ఉపయోగించారు. అప్పట్లో సతారా ఆ స్థానంలో శివాజీ వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ కు అందజేశారు. తర్వాత దీనని…

Read More
g 20

ముస్తాబైన రాజధాని…

జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ…

Read More
india c

అటు”వన్ ఎలక్షన్”.. ఇటు”ఇండియా”…

అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.

Read More