ఇక లెజెండ్స్….
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సి) రెండో సీజన్ మొదలవుతోంది. మెగా లీగ్ రెండో సీజన్ తొలి దశ శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు మునాఫ్ పటేల్, ప్రవీణ్ తాంబే, హషీమ్ ఆమ్లా, ఆండ్రూ లీపస్, రామన్ రహేజా ప్రధాన వేదికపైకి వచ్చి ట్రోఫీని ఆవిష్కరించారు. రాంచీలోని జేస్సీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో ఇర్ఫాన్ పఠాన్ నేతృత్వంలోని భిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ పోటీ పడుతాయి….
భరోసా మాది…ఒక్క చాన్స్ ఇవ్వండి…
తెలంగాణలో కాంగ్రెస్కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. వరంగల్ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు…
“పినపాక” కు రాహుల్..
తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకున్నారు. జైపూర్ నుండి ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో గన్నవరం నుండి ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలోని పినపాక బయలుదేరి వెళ్ళారు.
“ఆరు”మాత్రమే కాదు…ఇంకా అనేకం…
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాదిరిగా కొద్ది రోజుల్లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జనాకర్షణకు ప్రయత్నిస్తోంది. అధికార బిఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికాయకత్వం ప్రచార రంగంలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే చేపట్ట్టే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే రూపకల్పన చేసింది. ప్రధానంగా “సిక్స్ పెయింట్” పార్ములా పై దృష్టి సారించింది. కర్ణాటకలో పార్టీ గెలుపినకు దోహదం చేసిన ఆరు ఆకర్షక పధకాలను…
“మార్పు కావాలి”…
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది పార్టీల ప్రచారం ముమ్మరం అవుతోంది. జనాన్ని ఆకర్షించడానికి నానా రకాలుగా తంటాలు పడుతున్నాయి. మళ్లీ అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని అధికార పక్షం చాటి చాటి చెబుతుంటే, పదేళ్ళలో అంతా అవినీతే అంటూ ప్రధాన ప్రతిపక్షాలు దండోరా వేస్తున్నాయి. అందులో భాగమే ఈ విడియో…
“ఆసిస్”తో ఫైనల్…
వరల్డ్కప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి, ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 రన్స్ లక్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవర్లలో 215 స్కోరు చేసి, ఛేదించింది. ప్రధాన బ్యాటర్లందరూ పెవిలియన్ చేరినా పేసర్లు స్టార్క్ (16), కమిన్స్ (14) బాధ్యతయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212కు ఆలౌటైంది.
“రాములమ్మ’ పయనమెటో…!
అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా తాజాగా లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ విజయ శాంతి సైతం వారి బాటలోనే నడిచింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపింది. బీజేపీ నాయకత్వంపై విజయశాంతి గత కొన్ని రోజులుగా తీవ్ర…
games increases self-confidence..
State level school band competitions show patriotism and unity among the students, said Shri B. Srinivasa Rao, State Project Director of “Samagra Shiksha”. In the presence of the Department of School Education – Samagra Shiksha , the competition was held on Wednesday in Pullampeta, annamaya District (SBVD High School) as the chief guest and received…
ఇక పంట పొలాల”పల్నాడు”…!
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ…
“వివియాన్” తో “విక్టరీ”…
వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలో జరిగిన మ్యాచ్ ని నటులు వెంకటేష్ వీక్షించారు. అదే ఆటకు అతిధిగా వచ్చిన లెజెండ్ క్రికెటర్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివియాన్ రిచర్డ్స్ తో వెంకీ సెల్ఫీ దిగారు.
Crucial time for plants…
The Four day International Conference on Plant Health Management – Innovations and Sustainability was inaugurated which was organized by Plant Protection Association of India at PJTSAU Hyderabad on Thursday. Addressing the inaugural session, the chief guest M. Raghunandan Rao, APC & Secretary, Dept. of Agriculture and Cooperation, Government. of Telangana and Vice Chancellor, PJTSAU said…
క్రికెట్ లో “విరాట్”పర్వం…!
విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై వాంకడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్కప్ సెమీస్ పోరులో కోహ్లీ సెంచరీ చేసి వన్డేల్లో 50వ శతకం పూర్తి చేశాడు. విరాట్ 106 బంతుల్లో , 100 రన్స్ చేసి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో వన్డేల్లో సచిన్ 20౦౩ వ సంవత్సరంలో నమోదు చేసిన అత్యధిక శతకాల (49) రికార్డును విరాట్ బద్దలకొట్టాడు. ఇరవై ఏళ్లుగా భారత్ పేరిట ఉన్న రికార్డుని మళ్ళి భారత…
మహా సమరానికి ఒక్క అడుగు….
వన్డే వరల్డ్ కప్ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్లో న్యూజిలాండ్తో నాకౌట్ మ్యాచ్కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన అదే ఊపుతో కివీస్ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్లో పదునైన పేస్తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…
బుజ్జగింపులు…
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టిక్కట్లు దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే చర్యలు మొదలయ్యాయి. కొన్ని పార్టీలు ముడో కంటికి తెలియకుండా ఈ తతంగం పూ[పూర్తీ చేస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం బాహాటంగానే బుజ్జగిస్తున్నాయి. బిజెపి, బారాసలు జిల్లా స్తాయిల్లోనే రెబల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ నేతలతో మాటా మంతి మొదలుపెట్టింది….
