సాగర తీరాన కళా జాత…

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కల్చరల్ కార్నివాల్ ప్రారంభం అయింది.  రాష్ట్ర  సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6000 మంది కళాకారులు ర్యాలీగా అమరవీరులస్మృతి వనం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ కార్య క్రమం లో తెలంగాణ జాగృతి నుంచి కవిత…

Read More

యోగ సత్తా…గిన్నీస్….

అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది.  ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు  చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు….

Read More

అమరదీపం అద్భుతం…

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర దీపం మహానగరానికి మరో మణిహారం. సుమారు 3.29 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 177 కోట్ల రుపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున ఈ నిర్మాణం కొలువై ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఇంకోవైపు చూడ సొంపుగా కనిపించే నూతన సచివాలయం, ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, నెక్లెస్ రోడ్డులకి చేరువలో ఉండడంతో అమర దీపం పర్యాటకులను మరింతగా ఆకాశించే…

Read More
airport

సాదరంగా మోడీకి…

అమెరికా పర్యటనలో భాగంగా ఆ గడ్డపై కాలు మోపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎయిర్ బేస్ వద్ద భారతీయులు సాదర స్వాగతం పలికారు. బ్యారికేట్ల వైపు నిల్చుని జాతీయ జండాలతో భారత మాతాకి జై, మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని మోడీ కాన్వాయ్ నుంచి దిగివచ్చి పలువురితో కరచాలనం చేశారు.

Read More
modi cf

బైడేన్ తో మోడీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ  అధ్యక్షుడు జో బైడేన్, ఫస్ట్ లేడి జిల్ బైడేన్ ల తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ఒకరికొకరు కానుకలు ఇచ్చి, పుచ్చుకున్నారు. రాత్రికి జరిగే విందు కార్యక్రమంలో తిరిగి భేటీ అవుతారు.

Read More

తిరుగుబాటు మొదలైంది..

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా చేరికలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ  చేరికలు సామాన్యమైనవి కావన్నారు. . తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేతుల కలయిక  అని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో  జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని…

Read More

ఇదీ ఇంజనీర్ల చదువు…

ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మరో నిలువుటద్దం ఈ ఫ్లై ఓవర్. బైరముల్సా గూడ వైపు వెళ్గడానికి సాగర్ రోడ్ పై నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్ప కూలి 10 మందికి గాయాలయ్యాయి . ఉత్తర ప్రదేశ్, బీహార్ కి చెందన సుమారు 12 మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్పకూలినట్టు, దీనికి…

Read More

వచ్చే ఎన్నికల్లో వారే కీలకం….

తెలంగాణ  అభివృద్ధి కేసీఆర్  దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్  అన్నారు.  బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు జరిగింది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందని,…

Read More

శివ..శివా…ఎంత డబ్బు…

పవిత్ర పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ లో ఓ మహిళా భక్తురాలికి నోట్ల పూనకం వచ్చినట్టుంది. బహుశా సంపన్నురాలై ఉంటుందేమో ఏకంగా గర్భ గుడిలో శివలింగం పై నోట్ల వర్షం కురిపించింది. పవిత్రమైన గర్భ గుడిలో నోట్లు వెదజల్లడం వివాదాస్పంగా మారింది. పదకొండవ జ్యోతిర్లింగంలో ఇలా జరగడం అపచారంగా భావిస్తున్నారు. కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం, అయిన, ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా దాన్ని వీడియో కూడా తీయించుకోవడం పట్ల ఆలయ…

Read More

చదువులకు వెనుకాడం…

పిల్లల చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని,. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటామని, మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించేల ఉండాలని అయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఆత్మ…

Read More

“రా” కి కొత్త గూడచారి…

భారత  భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మక గూడచార సంస్థ అయిన రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (“రా”) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. రవి నియామకాన్ని  మంత్రి మండలి నియామకాల కమిటి ఆమోదించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్, ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా ప్రస్తుతం “రా”లో రెండో సీనియర్…

Read More

ర్యాలీ ధూంధాం ఉండాలి….

రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో ఈ నెల 22న అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  సంస్మరణ ర్యాలీ జరపనున్నారు.  “అమరవీరుల సంస్మరణ ర్యాలీ” ని 6 వేల మంది సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులతో వివిధ కళారూపాల తో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ముమ్మార ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో B R అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నుండి లుంబిని…

Read More

బయట పెడతా పవన్….

తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాను కూడా  పవన్ కళ్యాణ్  పెళ్లిళ్ల గురించి ప్రస్తావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావ‌రి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ వై.సి.పి నాయకుల పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సాహిన్చేదే లేదన్నారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే హీరోయిన్లతో   ఉన్న‌ రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని…..

Read More
batti

భట్టిని కలిసిన మాణిక్ రావ్….

పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే,,  ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి కలిశారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేకంగా పాద‌యాత్ర శిబిరం వ‌ద్ద‌కు వ‌చ్చిన వారు ఆయనతో సుధీర్ఘ చ‌ర్చ‌లు జరిపారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు, చేరిక‌ల‌పైనా సుదీర్ఘ చర్చించినట్టు తెలుస్తోంది. సుమారు గంట‌న్న‌ర పైగా ఏకాంతంగా చ‌ర్చ‌లు ముగ్గురు నాయ‌కులు చర్చలు జరపడం గమనార్హం. భ‌ట్టి విక్ర‌మార్క‌తో  హైకమాండ్ నేతలు  కలవడం  రాజ‌కీయ వ‌ర్గాల్లో   చర్చనియాంశంగా మారింది.

Read More

నీటి గోసను తీర్చినోడు సలాం…

నీళ్ళ కోసం అరి గోసలు పడి అల్లాడిన నల్లగొండ కన్నీళ్ళను తుడిచిన కార్యసాధకుడు కేసీఆరేనని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచినీళ్ళ కోసం పడ్డగోసలు అన్నీ ఇన్నీ కావని 2014కు ముందు ఏ దినపత్రికను తిరిగేసినా తెలుస్తుందని చెప్పారు. ఒకనాడు సూర్యాపేటలో మంచినీళ్ళంటే మూసీ మురికినీళ్ళ మూట అని ఇప్పుడు ఎక్కడ చూసినా జలాల ఊటగా మారిందని అది నేడు తెలంగాణ అంతటా జలోత్సవంగా జరుగుతుందని తెలిపారు. హైదరాబాదు…

Read More