pawarpatlu C

పెత్తనం వేటలో “పవర్”

జాతీయ పార్టీ అండ చూసుకొని తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ప్రత్యేకించి కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత పెత్తనం కోసం వెంపర్లాడుతున్నట్టు కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే దీనికి సాక్ష్యం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనకు కేటాయించిన శాఖలపై కంటే పక్క మంత్రుల శాఖలు, వాటి పనితీరుపై కన్ను వేయడం అంతు పట్టకుండా  ఉందనే అభిప్రాయాలు…

Read Full News
artical C

అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!

రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ని ఆధారం చేసుకొని నీతు చెప్పడం కాదు, ప్రజా వేదికలపై మాట్లాడే సమయంలో ఎలా ప్రవర్తించాలనేది కూడా ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలకంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. నైతిక బాధ్యత అంటే అదీ. హక్కుల విలువ ఇవ్వడం అంటే అదీ. అంతేగానీ, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు కావాలి,  ఎదుటి వాడు ఏది చెప్పినా అదీ మనకు అనుకూలంగా ఉండాలనే ఆలోచన పరమ దుర్మార్గం. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై, బాధ్యత గల హోదాలో…

Read Full News
kasi finl

అంతుపట్టని ఆక్రోశం …!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణపై పీకల లోతు కోపంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యాపారం, సినిమాల కోసమే హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకున్న సంగతి మరచిపోయి తెలంగాణ ప్రాంత అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైనా, ఇతర పార్టీల నేతల పైన ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటి వరకు కెమెరాకు మాత్రమే పరిమితం అయి, సినిమా వేషాలు చూపించిన పవన్ ఆంధ్రలో చంద్రబాబు పంచన చేరి బిజెపి సిఫారసు మేరకు అక్కడ మంత్రి…

Read Full News
cover

అహం..పతనం.. అదే “సనాతనం”..!

అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో  తొక్కడం  ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి  జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో  రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు,…

Read Full News
muslam c

“ముసలం” మొదలైందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం…

Read Full News
jail power cf

అరెస్టు ఐతే “అధికారమే”..!

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…

Read Full News
images 59

చిన్నబోయిన కవితక్క “బతుకమ్మ”

“బతుకమ్మ తల్లి”…ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాలుగా బతుకమ్మ పండుగ, పెత్తరామవాస్య గురించి తెలియని వారు ఉండరు. కానీ, దశాబ్ద కాలంగా బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సొంతమైంది. పొరుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ కి పెదవి విరుపై, దుబాయ్ వంటి దేశాల్లో షేక్ సాహెబ్ ల బురుజులకు అలంకరణలు తెచ్చి పెట్టింది. ఆస్ట్రేలియాలో అమోఘంగా పూజలు అందుకుంది. నిజంగా “అమ్మ” ఖ్యాతి అభినందనీయమే. అందుకు కోటి రీతుల పూలతో అలంకరించి కొనియడాల్సిందే. ఇదంతా తెలంగాణలో భారత రాష్ట్ర…

Read Full News
IMG 20240805 WA0023

చరిత్ర తిరగ రాస్తాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అయిదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ ల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం అధికారుల్లో నైతికత దెబ్బతిన్నదని అన్నారు. ఇక్కడి…

Read Full News
IMG 20240802 WA0010

ఫలితాలు చూపాలి…

ప‌థ‌కాలు అందించ‌డ‌మే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫ‌లితాలు సాధించే విధంగా ప్రణాళికతో ప‌ని చేయాల‌ని ఆంద్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. స‌చివాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం సమీక్ష చేశారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌తో సీఎం స‌మీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం,…

Read Full News
IMG 20240709 WA0052

అమెరికాలో ఆ “నలుగురు”

అమ్మా, అయ్యల సంపాదన, వారి కలలను ఆసరాగా చేసుకొని పై చదువులు, ఉద్యోగాల పేరుతో దేశం కాని దేశంలో అడుగు పెట్టి బతుకు భారం కావడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. అనేక రకాల అభివృద్ధికి వాడాల్సిన తెలుగు తెలివిని ఉహించని విధంగా దుర్వినియోగం చేశారు. కట్టుదిట్టమైన నిబంధనలు ఉండే “పెద్దన్న” దేశం అమెరికాలో ఏకంగా మానవ అక్రమ రవాణా కు ఎత్తులు వేశారు. ఈ  నలుగురు దొరికి పోయారు. అమెరికా వీసా దొరకడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో…

Read Full News
hariprsad mlc

సంక్షేమం కోసం కృషి చేస్తా

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతా యుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో…

Read Full News
eye c

పొంచివున్న “రెండు కళ్లు”…!

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది. ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో…

Read Full News
IMG 20240706 WA0053 1

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read Full News
IMG 20240705 WA0045

కొలిక్కి వచ్చే భేటీ…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి ప్రజా భవన్‌ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ భేటీ కావటం ఇదే తొలిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్తు సంస్థలకు…

Read Full News
IMG 20240704 WA0014

ఒకేరోజు ఇద్దరు…

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రోజు దేశ రాజధానిలో ఢిల్లీలో సందడి చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పలురకాల చర్చల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విడివిడిగా కలిశారు. రానున్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగేలా చూడాలని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆర్ధిక సాయం చేయాలనే ప్రధాన అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలురకాల అభివృద్ది పథకాలకు చేయూత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మోడీకి…

Read Full News