IMG 20240725 WA0000

ముంబైలో “ఆక్వా లైన్” ..

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగర వాసుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ముంబాయిలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు పట్టాలెక్కింది. దీనికి “ఆక్వా లైన్” అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్‌జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- ఎస్పీజడ్ లైన్ గా వ్యవహరిస్తారు. ఈ మెట్రో పనులు…

Read More
sriderbabu

Handover the lands

Telangana Industries and IT Minister D. Sridhar Babu has requested the Central Government to handover the lands allotted to it by the State Government for setting up of Central Public Sector Undertakings (CPSU). He said since the Centre had resolved to take up disinvestment process in the public sector undertakings, it should return the land…

Read More
Screenshot 20240623 191126 WhatsApp

Review “Climate”..

Union Home Minister and Minister of Cooperation Amit Shah chairing a high-level meeting in New Delhi to review overall preparedness for flood management in the country. Union Minister of Jai Shakti, C R Patil, Minister of State for Home Affairs, Nityanand Rai, Secretaries of Home Affairs, Water Resources, River Development & River Rejuvenation, Earth Sciences,…

Read More
bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read More
IMG 20240211 WA0015

ఇక “జి.పి.ఎస్.”టోల్…

గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించే వారు, తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు.ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం…

Read More
iit dhrmndr

ఆత్మహత్యలు బాధాకరం…!

ఐఐటీ ల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, సమాజంలో ఎవరు ఆత్మహత్య చేసుకున్న అది కచ్చితంగా తప్పే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి విద్యా సంస్థల్లో కమిటీలు వేసినట్టు చెప్పారు. ఐఐటి  హైదరాబాద్ లో నిర్వహింహిస్తున్న “ఆర్ అండ్ డి ఇన్నొవేటివ్ ఫైర్ ఇన్వెంటివ్”  రెండవ ఎడిషన్‌ను ప్రాదాన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యి కోట్లతో సమ్మక సారక్క గిరిజన…

Read More
barrage c

మేడిగడ్డ… రాజకీయ అడ్డా…!

అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం. ఎన్నికల వేడిలో అధికార,విపక్ష పార్టీల విమర్శలు,వాదనలు ఎలా ఉన్నా పిల్లర్లు కుంగిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, గుత్తేదారు నిర్లిప్తతకు ప్రత్యక్ష సాక్ష్యం. కుంగి పోవడానికి దారి తీసిన లోపాలను, కారణాలను ఇంజనీరింగ్ అధికారులే కాదు ప్రభుత్వం కూడా బాధ్యతగా అంగీకరించాలి. వేల కోట్ల ప్రజాధనం ధారగా పోసి ఎన్నో కలలు, ఆశలతో నిర్మించిన సౌధం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుంటే రాజకీయ నాయకుల్లో మాత్రమే కాదు,…

Read More
IMG 20231012 WA0000

జగన్ ని కట్టడి చేయండి..

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న  తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .

Read More
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read More
rajani

గవర్నర్ “రజినీ”…?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను గవర్నర్ పదవి వరించనున్నట్టు సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా రజిని చేస్తున్న,పర్యటనలు దీనికి ఉతమిస్తున్నాయి. ఇటీవల అయన యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ కావడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలలో పడేసింది. రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే గవర్నర్ పదవిఇవ్వనుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని అయన సోదరుడు సత్యనారాయణ వద్ద ప్రస్తావిస్తే ఏ పదవిపై ఆశలు…

Read More