IMG 20230927 WA0007

“బైజూస్” బేఖార్…

విద్యారంగంలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్ధుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైజూస్ అనే సంస్థ వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం అందుంతోంది. ప్రాథమిక, డిగ్రీ వంటి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించే నెపంతో ప్రారంభమైన ఈ సంస్థ కొంత కాలంగా తాహతకు మించి సివిల్స్ కు హాజరయ్యే వారికి సైతం ఆన్ లైన్ లో  శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. సరైన శిక్షణ సిబ్బంది లేనున్నా, యూపిఎస్ కి చెందిన బోధనా సామగ్రి…

Read More
Screenshot 20230925 164239 WhatsApp

హైదరాబాద్ సే కరో…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.

Read More
Screenshot 20230921 112504 Instagram

దేనికైనా రెడీ…

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూలీగా మారారు. కార్మికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎర్ర రంగు చొక్కా ధరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ లగేజ్ మోస్తూ సందడి చేశారు.

Read More
IMG 20230915 WA0064

బెంగుళూరులో “సెగ”..

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని బెంగుళూరు లో ఐ. టి. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. బాబుకు సంఘభావంగా బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ దగ్గర ప్రదర్శన నిర్వహించారు.

Read More
IMG 20230915 WA0019 1

“స్మార్ట్” పోలీస్…

తెలంగాణ పోలీసులకు ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ అవార్డు  దక్కింది. ప్రకాష్ సింగ్, జాతీయ భద్రతా సంస్థ మాజీ డిప్యూటీ  అరవింద్ గుప్తా, మంజీరి జరుహార్  చేతుల మీదుగా సిఐడి చీఫ్, రాచకొండ మాజీ సీపీ మహేశ్ భగవత్ అవార్డు అందుకున్నారు. పిల్లల భద్రత విభాగంలో వర్క్‌సైట్ స్కూల్ కార్యక్రమానికి ఈ అవార్డు లభించింది. 2017 – 2022 మధ్య ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నవారి ఒడియా, మరాఠీ భాషల్లో వర్క్‌సైట్ స్కూళ్ల ఏర్పాటుచేసి, సుమరు 6,555 మంది వలస…

Read More
IMG 20230822 WA0000

మళ్ళీ పిలుపు…

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో…

Read More
Screenshot 20230911 105403 WhatsApp

జైలులో “బాబు”…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Read More
IMG 20230906 WA0001 1

రిమాండ్…

ఆంధ్రప్రదేశ్  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎ.సి.బి. కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గంటల తరబడి జరిగిన వాదోపవాదనల్లో బాబు అరెస్టుకి సంబంధించి సి.ఐ.డి. పోలీసులు పకడ్బందీ ఆధారాలు చూపడంతో  న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ నిరాకరంచింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని శనివారం రాత్రి ఆయనను నంద్యాలలో క్యాంపు…

Read More
ap cid c

అవినీతి కోసమే “స్కిల్”…

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అక్రమాలు చేయడానికే ప్రారంభించారని  ఆ రాష్ట్ర సి.ఐ.డి.చీఫ్ సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే నాటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్ను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక, ఈ సుబ్బారావుకు ముఖ్యమంత్రి సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా మరో నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు. చంద్రబాబును విజయవాడ అవినీతి…

Read More
wagh nak in

యోధుడి ఆయుధం…

మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఉపయోగించిన “వాఘ్ నఖ్” లండన్ నుంచి తిరిగి మన దేశానికి చేరనుంది. 1659వ సంవత్సరంలో చత్రపతి శివాజీ దండ యాత్రలో భాగంగా జరిగిన పోరాటంలో సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను హతమార్చేందుకు పులి గోరు ఆకారాన్ని పోలి ఉన్న “వాఘ్ నక్”అనే ఆయుధాన్ని ఉపయోగించారు. అప్పట్లో సతారా ఆ స్థానంలో శివాజీ వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ కు అందజేశారు. తర్వాత దీనని…

Read More
IMG 20230909 WA0004

చంద్రబాబు అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం. ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. నంద్యాలలో క్యాంపు కార్యాలయం వద్ద అర్ద్రరాత్రి హై డ్రామా చేసి ఆయన్ని అరెస్టు చేశారు. చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి….

Read More
ed kavit buchi

దూకుడు ఎందుకు…

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…

Read More
sangam kcr

ముఖ్యమంత్రుల భేటీ…

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సంగ్మా గౌరవార్ధం తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి,మెమొంటో  బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్…

Read More
IMG 20230907 WA0015

ఇంకో చిరుత…

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి పన్నెండు, ఒంటి గంట మధ్య ఈ…

Read More
IMG 20230906 WA0001

ఆయనే వ్యవస్థ…

మహా నటులు ఎన్టీఆర్ భారత దేశ సంపద, ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారిలో స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా, బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోందన్నారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు…

Read More